ETV Bharat / bharat

బడ్జెట్​లో రైతులకు పెద్ద పీట: పీయూష్​ గోయల్​

మధ్యంతర బడ్జెట్​ను విమర్శించిన వారిపై ఎదురుదాడి చేశారు తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​.

author img

By

Published : Feb 1, 2019, 5:04 PM IST

బడ్జెట్​లో రైతులకు పెద్ద పీట

దేశ చరిత్రలోనే తొలిసారి అన్నదాతకు పెద్దపీట వేస్తూ బడ్జెట్​ ప్రవేశపెట్టడం ఎంతో గర్వంగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్​ గోయల్​ హర్షం వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స పొందుతున్న అరుణ్​ జైట్లీ స్థానంలో తాత్కాలిక ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీయూష్​ గోయల్​ పార్లమెంటులో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. దేశంలోని పేదలు, మధ్యతరగతి వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. భాజపా హయాంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని చెప్పారు. రైతులు, మధ్యతరగతి, కార్మికుల్లో సరికొత్త ఉత్సాహం పెరిగి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు.

బడ్జెట్​పై విమర్శలు చేస్తున్న వారిపై పీయూష్​ ఎదురుదాడి చేశారు. ఏసీల్లో కూర్చునే వారికి పేదల కష్టాలు తెలియవని ఎద్దేవా చేశారు.

"రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టడం ఈ తాత్కాలిక బడ్జెట్​లో విశిష్ఠత. ఒకటి అన్నదాతల కోసం, ఇంకోటి అసంఘటిత వర్గాల కోసం. దేశ చరిత్రలో రైతుల కోసం ఇంతకన్నా విశేషమైన పథకం ఇంతకు ముందెప్పుడూ ప్రకటించలేదు. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారు ఏసీ గదుల్లో కూర్చుంటారు, రైతు వద్ద ఎకరం ఉందా అరెకరం ఉందా అన్న వాస్తవాలు వారికి తెలియదు. "
--- పీయూష్​ గోయల్​, కేంద్ర ఆర్థిక మంత్రి​.

బడ్జెట్​లో రైతులకు పెద్ద పీట

దేశ చరిత్రలోనే తొలిసారి అన్నదాతకు పెద్దపీట వేస్తూ బడ్జెట్​ ప్రవేశపెట్టడం ఎంతో గర్వంగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్​ గోయల్​ హర్షం వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స పొందుతున్న అరుణ్​ జైట్లీ స్థానంలో తాత్కాలిక ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీయూష్​ గోయల్​ పార్లమెంటులో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. దేశంలోని పేదలు, మధ్యతరగతి వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. భాజపా హయాంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని చెప్పారు. రైతులు, మధ్యతరగతి, కార్మికుల్లో సరికొత్త ఉత్సాహం పెరిగి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు.

బడ్జెట్​పై విమర్శలు చేస్తున్న వారిపై పీయూష్​ ఎదురుదాడి చేశారు. ఏసీల్లో కూర్చునే వారికి పేదల కష్టాలు తెలియవని ఎద్దేవా చేశారు.

"రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టడం ఈ తాత్కాలిక బడ్జెట్​లో విశిష్ఠత. ఒకటి అన్నదాతల కోసం, ఇంకోటి అసంఘటిత వర్గాల కోసం. దేశ చరిత్రలో రైతుల కోసం ఇంతకన్నా విశేషమైన పథకం ఇంతకు ముందెప్పుడూ ప్రకటించలేదు. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారు ఏసీ గదుల్లో కూర్చుంటారు, రైతు వద్ద ఎకరం ఉందా అరెకరం ఉందా అన్న వాస్తవాలు వారికి తెలియదు. "
--- పీయూష్​ గోయల్​, కేంద్ర ఆర్థిక మంత్రి​.

బడ్జెట్​లో రైతులకు పెద్ద పీట
AP Video Delivery Log - 0200 GMT News
Friday, 1 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0137: South Korea North Korea Hidden Christians AP Clients Only 4193893
ONLY ON AP NKoreans talk of finding Christianity
AP-APTN-0051: US Senate Afghanistan Syria Vote AP Clients Only 4193892
Senate vote rebukes Trump on Syria, Afghanistan
AP-APTN-0046: Venezuela PDVSA AP Clients Only 4193886
Thousands attend pro-government rally in Caracas
AP-APTN-0025: US CA Snowpack Survey Must credit KXTV/ABC10; No access Sacramento market; No use by US broadcast networks 4193891
Storms boost snowpack in California mountains
AP-APTN-0004: US TX Officers Shot Update AP Clients Only 4193888
Police chief: Wounded Houston officers recovering
AP-APTN-0004: US CA North Korea Representative Must credit Stanford Shorenstein APARC 4193890
US envoy on preparing second Trump-Kim summit
AP-APTN-0004: US Senate Budget Intelligence AP Clients Only 4193889
Trump faces bipartisan criticism on intel tweets
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.