ETV Bharat / bharat

వాద్రా పిటిషన్​పై విచారణ అవసరం లేదు:ఈడీ

తనపైనున్న అక్రమ నగదు బదిలీ కేసును కొట్టివేయాలన్న రాబర్ట్​ వాద్రా పిటిషన్​పై స్పందించాలని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ఈ పిటిషన్​పై అభ్యంతరం వ్యక్తం చేసింది ఈడీ. పిటిషన్​ను విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

author img

By

Published : Mar 25, 2019, 3:24 PM IST

Updated : Mar 25, 2019, 4:31 PM IST

వాద్రా పిటిషన్​పై విచారణ అవసరం లేదు: ఈడీ
రాబర్ట్​ వాద్రా పిటిషన్​పై స్పందించాలని ఈడీకి దిల్లీ కోర్టు ఆదేశం
తనపై నమోదైన అక్రమ నగదు బదిలీ కేసును కొట్టేయాలని రాబర్ట్​ వాద్రా దాఖలు చేసిన పిటిషన్​ను విచారించింది దిల్లీ హైకోర్టు. పిటిషన్​పై స్పందించాలని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ను ఆదేశించింది. పిటిషన్​పై ​ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈడీ. ఈ కేసులో నిజాలను దాచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. వాద్రాకు కేసు నుంచి ఎలాంటి ఉపశమనం కల్పించాల్సిన అవసరం లేదని విన్నవించింది.

వాద్రా పిటిషన్​ను విచారించాల్సిన అవసరం లేదని ఈడీ, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా కోర్టుకు తెలిపారు. ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపారు.

రాబర్ట్​ వాద్రా, అతని సన్నిహితుడు మనోజ్​ అరోడాలు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది జస్టిస్​ హిమా కోహ్లి, జస్టిస్​ వినోద్​ గాయల్​లతో కూడిన ధర్మాసనం. రెండు వారాల్లోగా అఫిడవిట్​ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. మే 2కు తీర్పు వాయిదా వేసింది.

లండన్​లో సుమారు రూ.17.27 కోట్ల విలువైన ఆస్తులను వాద్రా కొనుగోలు చేశారు. దీంతో వాద్రాపై అక్రమ నగదు బదిలీ కేసు నమోదు చేసింది ఈడీ.

రాబర్ట్​ వాద్రా పిటిషన్​పై స్పందించాలని ఈడీకి దిల్లీ కోర్టు ఆదేశం
తనపై నమోదైన అక్రమ నగదు బదిలీ కేసును కొట్టేయాలని రాబర్ట్​ వాద్రా దాఖలు చేసిన పిటిషన్​ను విచారించింది దిల్లీ హైకోర్టు. పిటిషన్​పై స్పందించాలని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ను ఆదేశించింది. పిటిషన్​పై ​ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈడీ. ఈ కేసులో నిజాలను దాచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. వాద్రాకు కేసు నుంచి ఎలాంటి ఉపశమనం కల్పించాల్సిన అవసరం లేదని విన్నవించింది.

వాద్రా పిటిషన్​ను విచారించాల్సిన అవసరం లేదని ఈడీ, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా కోర్టుకు తెలిపారు. ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపారు.

రాబర్ట్​ వాద్రా, అతని సన్నిహితుడు మనోజ్​ అరోడాలు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది జస్టిస్​ హిమా కోహ్లి, జస్టిస్​ వినోద్​ గాయల్​లతో కూడిన ధర్మాసనం. రెండు వారాల్లోగా అఫిడవిట్​ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. మే 2కు తీర్పు వాయిదా వేసింది.

లండన్​లో సుమారు రూ.17.27 కోట్ల విలువైన ఆస్తులను వాద్రా కొనుగోలు చేశారు. దీంతో వాద్రాపై అక్రమ నగదు బదిలీ కేసు నమోదు చేసింది ఈడీ.

RESTRICTION SUMMARY: NO ACCESS MAINLAND CHINA
SHOTLIST:
CCTV OFF AIR - NO ACCESS MAINLAND CHINA
Meng'a Town -  24 March 2019
1. Various of elephant walking down the street
STORYLINE:
A wild Asian elephant separated from his group and visited Meng'a Town in southwest China's Yunnan Province on Sunday, China's state broadcaster CCTV reported.
The footage shows the massive animal looking somewhat lost as he explores the downtown streets.
CCTV said the authorities closely observed the elephant's movements and it was finally led to safety.
The Asian elephant, a protected species in China, is the largest living land animal in Asia.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 25, 2019, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.