ETV Bharat / bharat

ఆమ్​ఆద్మీ​ ఎమ్మెల్యేకు 3 నెలల జైలు శిక్ష

ఆమ్​ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మనోజ్​ కుమార్​కు 3 నెలల జైలు శిక్ష విధించింది దిల్లీలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే ఫాస్ట్​ ట్రాక్​ న్యాయస్థానం. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ నిర్వహణను అడ్డుకున్నందుకు ఈ మేరకు తీర్పునిచ్చింది కోర్టు.

author img

By

Published : Jun 25, 2019, 3:04 PM IST

ఆమ్​ఆద్మీ​ ఎమ్మెల్యేకు 3 నెలల జైలు శిక్ష

2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ నిర్వహణను అడ్డుకున్న కేసులో ఆమ్​ఆద్మీ ఎమ్మెల్యే మనోజ్​ కుమార్​కు 3 నెలల జైలు శిక్ష పడింది. దిల్లీలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే ఫాస్ట్​ ట్రాక్ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసుకునేందుకు రూ.10,000 పూచికత్తుతో ఎమ్మెల్యేకు బెయిల్​ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్​ 131, భారత శిక్షాస్మృతిలోని 186 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, పోలింగ్​ కేంద్రాల వద్ద దురుసుగా ప్రవర్తించడాన్ని నేరంగా పరిగణిస్తూ మనోజ్​ కుమార్​ను దోషిగా తేల్చింది.

ఏం జరిగింది..?

2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ కేంద్రంగా ఉన్న ఎమ్​సీడీ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద 50 మందితో మనోజ్​ కుమార్​ నిరసన చేపట్టినట్లు ఆయనపై కేసు నమోదైంది. ఆయన నిరసన వల్ల ఓటర్లు, పోలింగ్​ యంత్రాంగానికి సమస్యలు తలెత్తినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ నిర్వహణను అడ్డుకున్న కేసులో ఆమ్​ఆద్మీ ఎమ్మెల్యే మనోజ్​ కుమార్​కు 3 నెలల జైలు శిక్ష పడింది. దిల్లీలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే ఫాస్ట్​ ట్రాక్ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసుకునేందుకు రూ.10,000 పూచికత్తుతో ఎమ్మెల్యేకు బెయిల్​ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్​ 131, భారత శిక్షాస్మృతిలోని 186 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, పోలింగ్​ కేంద్రాల వద్ద దురుసుగా ప్రవర్తించడాన్ని నేరంగా పరిగణిస్తూ మనోజ్​ కుమార్​ను దోషిగా తేల్చింది.

ఏం జరిగింది..?

2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ కేంద్రంగా ఉన్న ఎమ్​సీడీ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద 50 మందితో మనోజ్​ కుమార్​ నిరసన చేపట్టినట్లు ఆయనపై కేసు నమోదైంది. ఆయన నిరసన వల్ల ఓటర్లు, పోలింగ్​ యంత్రాంగానికి సమస్యలు తలెత్తినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


Ambala (Haryana), Jun 25 (ANI): Bharatiya Janata Party's (BJP) Member of the Legislative Assembly (MLA) from Ambala city, Aseem Goel, raised slogan against Haryana Police at a meeting with District Public Relations and Grievances Redressal Committee presided over by state Transport Minister Krishan Lal Panwar in Ambala.While speaking to ANI, Aseem Goel said, "We have been receiving several complaints against Ambala Police since 5-6 months. We've complaints that vehicles that come from other states are stopped on purpose and several tactics are adopted to issue 'challan' to them."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.