ETV Bharat / bharat

కరోనా రికార్డ్​: కొత్తగా 9,851 కేసులు, 273 మరణాలు

author img

By

Published : Jun 5, 2020, 9:24 AM IST

Updated : Jun 5, 2020, 1:50 PM IST

లాక్​డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా 9,851 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 273 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona death toll
భారత్​లో కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,851 కొత్త కేసులు, 273 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం.

DAILY CORONA VIRUS UPDATES
కరోనా రికార్డ్​: కొత్తగా 9,851 కేసులు, 273 మరణాలు

రాష్ట్రాల వారీగా

కొత్తగా సంభవించిన 273 కరోనా మరణాల్లో... మహారాష్ట్ర- 123, దిల్లీ- 44, గుజరాత్- 33, ఉత్తర్​ప్రదేశ్​- 16, తమిళనాడు- 12, బంగాల్​- 10, తెలంగాణ- 6, మధ్యప్రదేశ్​- 6, కర్ణాటక- 4, బిహార్​- 4, రాజస్థాన్- 4, ఆంధ్రప్రదేశ్​- 3, కేరళ- 3, ఉత్తరాఖండ్​- 2, జమ్ము కశ్మీర్​- 1, హరియాణా-1, ఝార్ఖండ్​-1 చొప్పున నమోదయ్యాయి.

కరోనా డెత్ టోల్

ఇదీ చూడండి: ప్రభుత్వమే కొనుగోలు చేయాలి- రైతుహితమే జాతిభద్రత!

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,851 కొత్త కేసులు, 273 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం.

DAILY CORONA VIRUS UPDATES
కరోనా రికార్డ్​: కొత్తగా 9,851 కేసులు, 273 మరణాలు

రాష్ట్రాల వారీగా

కొత్తగా సంభవించిన 273 కరోనా మరణాల్లో... మహారాష్ట్ర- 123, దిల్లీ- 44, గుజరాత్- 33, ఉత్తర్​ప్రదేశ్​- 16, తమిళనాడు- 12, బంగాల్​- 10, తెలంగాణ- 6, మధ్యప్రదేశ్​- 6, కర్ణాటక- 4, బిహార్​- 4, రాజస్థాన్- 4, ఆంధ్రప్రదేశ్​- 3, కేరళ- 3, ఉత్తరాఖండ్​- 2, జమ్ము కశ్మీర్​- 1, హరియాణా-1, ఝార్ఖండ్​-1 చొప్పున నమోదయ్యాయి.

కరోనా డెత్ టోల్

ఇదీ చూడండి: ప్రభుత్వమే కొనుగోలు చేయాలి- రైతుహితమే జాతిభద్రత!

Last Updated : Jun 5, 2020, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.