ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా మరో 44,489 మందికి కరోనా

author img

By

Published : Nov 26, 2020, 10:20 AM IST

Updated : Nov 26, 2020, 10:37 AM IST

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 44,489 మందికి కొవిడ్​ సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 92లక్షల 66వేల 706కు చేరింది. వైరస్​ కారణంగా మరో 524 మంది మృతిచెందారు.

COVID-19 SINGLE DAY SPIKE OF 44,489 NEW POSITIVE CASES AND 524 DEATHS REPORTED IN INDIA
దేశవ్యాప్తంగా మరో 44,489 మందికి కరోనా

దేశంలో కరోనా కొత్త కేసులు నెమ్మదించాయి. ఒక్కరోజులో 44వేల 489 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 92లక్షల 66వేల 706కు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 524 మంది బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1లక్షా 35వేల 223కి చేరింది.

కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 86లక్షల 79వేల 138 మంది కోలుకున్నారు. 4లక్షల 52వేల 344 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 10లక్షల 90 వేల కరోనా నమూనాలను పరీక్షించినట్టు తెలిపింది భారత ఔషధ నియంత్రణ మండలి(ఐసీఎంఆర్​). ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 13కోట్ల 59లక్షలకు చేరింది.

దిల్లీ మంత్రికి కొవిడ్​ పాజిటివ్​

Delhi Minister Gopal Rai
దిల్లీ మంత్రి గోపాల్​ రాయ్​​ ట్వీట్​

దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్​ రాయ్​కు కరోనా సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారంతా కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని కోరారు రాయ్​.

ఇదీ చదవండి: 'బలహీన భారతం' నుంచి గట్టెక్కేదెలా?

దేశంలో కరోనా కొత్త కేసులు నెమ్మదించాయి. ఒక్కరోజులో 44వేల 489 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 92లక్షల 66వేల 706కు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 524 మంది బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1లక్షా 35వేల 223కి చేరింది.

కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 86లక్షల 79వేల 138 మంది కోలుకున్నారు. 4లక్షల 52వేల 344 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 10లక్షల 90 వేల కరోనా నమూనాలను పరీక్షించినట్టు తెలిపింది భారత ఔషధ నియంత్రణ మండలి(ఐసీఎంఆర్​). ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 13కోట్ల 59లక్షలకు చేరింది.

దిల్లీ మంత్రికి కొవిడ్​ పాజిటివ్​

Delhi Minister Gopal Rai
దిల్లీ మంత్రి గోపాల్​ రాయ్​​ ట్వీట్​

దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్​ రాయ్​కు కరోనా సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారంతా కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని కోరారు రాయ్​.

ఇదీ చదవండి: 'బలహీన భారతం' నుంచి గట్టెక్కేదెలా?

Last Updated : Nov 26, 2020, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.