దేశంలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. తాజాగా 45,903 మందికి కరోనా సోకింది. మరో 490 మంది ప్రాణాలు కోల్పోయారు.
![coronavirus news cases in India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9482399_covid-19-telugu.jpg)
దేశంలో కొత్తగా బయటపడిన కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా 48,405 మంది వైరస్ను జయించారు. దీంతో రికవరీ రేటు 92.56 శాతానికి చేరింది. మరణాల రేటు 1.48 శాతానికి తగ్గింది.