ETV Bharat / bharat

ఆ వార్తా సంస్థలోని 39మందికి కరోనా

author img

By

Published : May 29, 2020, 8:28 AM IST

తమిళనాడుకు చెందిన స్థానిక వార్తా సంస్థలోని 39మందికి గురువారం.. కరోనా వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. వారందరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. వారి చికిత్సకు అయ్యే ఖర్చును తామే భరిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది.

Coronavirus: 39 media persons test Covid-19 positive In TamilNadu
http://10.10.50.85//tamil-nadu/28-May-2020/corona_2805newsroom_1590687604_477.jpg

తమిళనాడు చెన్నైలో ఓ వార్తా సంస్థకు చెందిన 39మందికి గురువారం కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. సంస్థ ఖర్చులతోనే వారందరికీ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం లాక్​డౌన్​ ప్రకటించిన తర్వాత చెన్నైకు చెందిన వారిని ఇంటి వద్ద నుంచే పని చేయమని ఆదేశాలు జారీ చేసింది ఆ సంస్థ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సెలవులు ఇవ్వకుండా సంస్థ కార్యాలయంలోనే వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

కోయంబేడు మార్కెట్​లో కూరగాయలు కొన్న ఓ వ్యక్తికి తొలుత వైరస్​ సోకిందని... అనంతరం ఇతరులకు వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు.

తమిళనాడులో ఇప్పటివరకు 18,500కు పైగా కరోనా కేసులు నమోదు కాగా... మరో 133 మంది వైరస్​తో మృతి చెందారు.

ఇదీ చూడండి: యడ్డీపై సీనియర్ల అసమ్మతి.. సీఎం మార్పునకు పట్టు

తమిళనాడు చెన్నైలో ఓ వార్తా సంస్థకు చెందిన 39మందికి గురువారం కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. సంస్థ ఖర్చులతోనే వారందరికీ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం లాక్​డౌన్​ ప్రకటించిన తర్వాత చెన్నైకు చెందిన వారిని ఇంటి వద్ద నుంచే పని చేయమని ఆదేశాలు జారీ చేసింది ఆ సంస్థ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సెలవులు ఇవ్వకుండా సంస్థ కార్యాలయంలోనే వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

కోయంబేడు మార్కెట్​లో కూరగాయలు కొన్న ఓ వ్యక్తికి తొలుత వైరస్​ సోకిందని... అనంతరం ఇతరులకు వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు.

తమిళనాడులో ఇప్పటివరకు 18,500కు పైగా కరోనా కేసులు నమోదు కాగా... మరో 133 మంది వైరస్​తో మృతి చెందారు.

ఇదీ చూడండి: యడ్డీపై సీనియర్ల అసమ్మతి.. సీఎం మార్పునకు పట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.