ETV Bharat / bharat

కరోనా విలయం: కొత్తగా 77,266 కేసులు..1,057 మరణాలు - దేశంలో కరోనా వ్యాప్తి

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రికార్డ్​స్థాయిలో మరో 77,266 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 33,87,501 కు చేరింది. వైరస్​ కారణంగా మరో 1,057 మంది ప్రాణాలు కోల్పోయారు.

CORONA CASES  IN INDIA
దేశంలో కరోనా వ్యాప్తి
author img

By

Published : Aug 28, 2020, 9:35 AM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా 77,266 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్​ ధాటికి మరో 1,057 మంది బలయ్యారు.

  • కొత్త కేసులు : 77,266
  • కొత్త మరణాలు : 1,057
  • మొత్తం కేసులు : 33,87,501
  • మొత్తం మరణాలు : 61529

రికవరీ రేటులో పెరుగుదల

వైరస్​ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.28 శాతానికిపైగా నమోదైంది. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.82 శాతానికి పడిపోయింది.

ఇదీ చదవండి: నాయకత్వ సంక్షోభం.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్​

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా 77,266 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్​ ధాటికి మరో 1,057 మంది బలయ్యారు.

  • కొత్త కేసులు : 77,266
  • కొత్త మరణాలు : 1,057
  • మొత్తం కేసులు : 33,87,501
  • మొత్తం మరణాలు : 61529

రికవరీ రేటులో పెరుగుదల

వైరస్​ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.28 శాతానికిపైగా నమోదైంది. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.82 శాతానికి పడిపోయింది.

ఇదీ చదవండి: నాయకత్వ సంక్షోభం.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.