దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా 77,266 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ ధాటికి మరో 1,057 మంది బలయ్యారు.
- కొత్త కేసులు : 77,266
- కొత్త మరణాలు : 1,057
- మొత్తం కేసులు : 33,87,501
- మొత్తం మరణాలు : 61529
రికవరీ రేటులో పెరుగుదల
వైరస్ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.28 శాతానికిపైగా నమోదైంది. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.82 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి: నాయకత్వ సంక్షోభం.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్