ETV Bharat / bharat

భారత్​లో 1981కి పెరిగిన కరోనా మరణాలు

author img

By

Published : May 9, 2020, 8:53 AM IST

Updated : May 9, 2020, 11:03 AM IST

CORONA DEATH TOLL RISES TO 1981
దేశంలో 1981కి పెరిగిన కరోనా మరణాలు

09:16 May 09

59 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో 1981కి పెరిగిన కరోనా మరణాలు

భారత్​లో గడిచిన 24 గంటల్లో మరో 95 మంది కరోనాతో మరణించారు. బాధితుల సంఖ్య 60 వేలకు చేరువైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 731 మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు విడిచారు. కేసులు 19 వేల 63కు చేరాయి. మరో 3470 మంది కోలుకున్నారు.  

గుజరాత్​లో 7 వేలకుపైగా కేసులు, 449 మరణాలు సంభవించాయి. 

మధ్యప్రదేశ్​లో మృతుల సంఖ్య 200కు చేరింది. రాజస్థాన్​లో 101, దిల్లీలో 68 మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్​లో 1,887 మందికి వైరస్​ సోకగా.. మరో 41 మంది ప్రాణాలు విడిచారు. తెలంగాణలో 1,133 కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి.  

08:52 May 09

భారత్​లో 24 గంటల్లో మరో 95 మంది మృతి

CORONA CASES
దేశంలో కరోనా కేసుల వివరాలు

భారత్​లో కరోనా కేసులు 60 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3320 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      : 59662
  • యాక్టివ్ కేసులు      : 39834
  • మరణాలు            : 1981
  • కోలుకున్నవారు     : 17846
  • వలస వెళ్లిన వారు  : 1

09:16 May 09

59 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో 1981కి పెరిగిన కరోనా మరణాలు

భారత్​లో గడిచిన 24 గంటల్లో మరో 95 మంది కరోనాతో మరణించారు. బాధితుల సంఖ్య 60 వేలకు చేరువైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 731 మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు విడిచారు. కేసులు 19 వేల 63కు చేరాయి. మరో 3470 మంది కోలుకున్నారు.  

గుజరాత్​లో 7 వేలకుపైగా కేసులు, 449 మరణాలు సంభవించాయి. 

మధ్యప్రదేశ్​లో మృతుల సంఖ్య 200కు చేరింది. రాజస్థాన్​లో 101, దిల్లీలో 68 మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్​లో 1,887 మందికి వైరస్​ సోకగా.. మరో 41 మంది ప్రాణాలు విడిచారు. తెలంగాణలో 1,133 కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి.  

08:52 May 09

భారత్​లో 24 గంటల్లో మరో 95 మంది మృతి

CORONA CASES
దేశంలో కరోనా కేసుల వివరాలు

భారత్​లో కరోనా కేసులు 60 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3320 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      : 59662
  • యాక్టివ్ కేసులు      : 39834
  • మరణాలు            : 1981
  • కోలుకున్నవారు     : 17846
  • వలస వెళ్లిన వారు  : 1
Last Updated : May 9, 2020, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.