ETV Bharat / bharat

దేశంలో 24 గంటల్లో 9,987 కేసులు, 266 మరణాలు

author img

By

Published : Jun 9, 2020, 9:36 AM IST

Updated : Jun 9, 2020, 10:29 AM IST

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 7 వేల 466కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9987 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona-cases-in-india
దేశంలో కరోనా వివరాలు

భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో మరో 9987 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 266 మంది మరణించారు.

corona-DEATH TOLL -in-india-rises-to 7466
దేశంలో కరోనా వివరాలు

మహారాష్ట్రలో అత్యధికంగా 3169 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 88 వేలు దాటింది. గుజరాత్​లో 1280 మంది, మధ్యప్రదేశ్​లో 414, బంగాల్​లో 405 మంది మరణించారు.

భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో మరో 9987 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 266 మంది మరణించారు.

corona-DEATH TOLL -in-india-rises-to 7466
దేశంలో కరోనా వివరాలు

మహారాష్ట్రలో అత్యధికంగా 3169 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 88 వేలు దాటింది. గుజరాత్​లో 1280 మంది, మధ్యప్రదేశ్​లో 414, బంగాల్​లో 405 మంది మరణించారు.

Last Updated : Jun 9, 2020, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.