ETV Bharat / bharat

దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

author img

By

Published : May 10, 2020, 9:15 AM IST

Updated : May 10, 2020, 9:43 AM IST

corona death toll in india rises to 2109
2109కి పెరిగిన కరోనా మరణాలు

09:39 May 10

దేశంలో 2109కి పెరిగిన కరోనా మరణాలు

భారత్​లో గడిచిన 24 గంటల్లో మరో 128 మంది కరోనాతో మరణించారు. బాధితుల సంఖ్య 63 వేలకు చేరువైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 779 మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు విడిచారు. కేసులు 20 వేలు దాటాయి.  ఇప్పటివరకు 3800 మంది కోలుకున్నారు.  

గుజరాత్​లో 7,700 కేసులు, 472 మరణాలు సంభవించాయి. మధ్యప్రదేశ్​లో మృతుల సంఖ్య 215కు చేరింది. బంగాల్​లో 171, రాజస్థాన్​లో 106, దిల్లీలో 73 మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్​లో 1,930 మందికి వైరస్​ సోకగా.. మరో 44 మంది ప్రాణాలు విడిచారు. తెలంగాణలో 1,163 కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి.

09:13 May 10

2109కి పెరిగిన కరోనా మరణాలు

corona-death-toll-in-india-rises-to-2109
భారతదేశంలో కరోనా వివరాలు

భారత్​లో కరోనా కేసులు 63 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3277 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      : 62939  
  • యాక్టివ్ కేసులు      : 41472  
  • మరణాలు            : 2109
  • కోలుకున్నవారు     : 19357
  • వలస వెళ్లిన వారు  : 1

09:39 May 10

దేశంలో 2109కి పెరిగిన కరోనా మరణాలు

భారత్​లో గడిచిన 24 గంటల్లో మరో 128 మంది కరోనాతో మరణించారు. బాధితుల సంఖ్య 63 వేలకు చేరువైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 779 మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు విడిచారు. కేసులు 20 వేలు దాటాయి.  ఇప్పటివరకు 3800 మంది కోలుకున్నారు.  

గుజరాత్​లో 7,700 కేసులు, 472 మరణాలు సంభవించాయి. మధ్యప్రదేశ్​లో మృతుల సంఖ్య 215కు చేరింది. బంగాల్​లో 171, రాజస్థాన్​లో 106, దిల్లీలో 73 మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్​లో 1,930 మందికి వైరస్​ సోకగా.. మరో 44 మంది ప్రాణాలు విడిచారు. తెలంగాణలో 1,163 కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి.

09:13 May 10

2109కి పెరిగిన కరోనా మరణాలు

corona-death-toll-in-india-rises-to-2109
భారతదేశంలో కరోనా వివరాలు

భారత్​లో కరోనా కేసులు 63 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3277 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      : 62939  
  • యాక్టివ్ కేసులు      : 41472  
  • మరణాలు            : 2109
  • కోలుకున్నవారు     : 19357
  • వలస వెళ్లిన వారు  : 1
Last Updated : May 10, 2020, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.