ETV Bharat / bharat

దేశంలో 17 లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Aug 2, 2020, 9:55 AM IST

Updated : Aug 2, 2020, 11:24 AM IST

భారత్​లో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. రోజూ 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 54 వేల 736 కేసులు వెలుగుచూశాయి. మరో 853 మంది చనిపోయారు.

CORONA CASES IN INDIA
దేశంలో 17 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 54 వేల 736 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 17 లక్షల 50 వేలు దాటాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.

మహారాష్ట్రలో లక్షా 49 వేల యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 15 వేల 316 మంది మరణించారు.

CORONA CASES IN INDIA
దేశంలో కరోనా కేసులు
  • గుజరాత్​, కర్ణాటకల్లోనూ వైరస్​ తీవ్రత అధికంగా ఉంది.
  • తమిళనాడులో మొత్తం 4034, దిల్లీలో 3989 మరణాలు నమోదయ్యాయి.

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 54 వేల 736 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 17 లక్షల 50 వేలు దాటాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.

మహారాష్ట్రలో లక్షా 49 వేల యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 15 వేల 316 మంది మరణించారు.

CORONA CASES IN INDIA
దేశంలో కరోనా కేసులు
  • గుజరాత్​, కర్ణాటకల్లోనూ వైరస్​ తీవ్రత అధికంగా ఉంది.
  • తమిళనాడులో మొత్తం 4034, దిల్లీలో 3989 మరణాలు నమోదయ్యాయి.
Last Updated : Aug 2, 2020, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.