ETV Bharat / bharat

'నిఘావర్గాల వైఫల్యం వల్లే జవాన్ల మృతి'

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడుల్లో జవాన్ల మరణాలపై కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసింది. కశ్మీర్​లో ప్రస్తుత పరిస్థితికి నిఘావర్గాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ఆరోపించారు. కేంద్రం సమాధానం చెప్పాలని ట్విట్టర్​లో డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jun 19, 2019, 6:56 PM IST

'నిఘావర్గాల వైఫల్యమే జవాన్ల మృతికి కారణం'

నిఘావర్గాల వైఫల్యం కారణంగానే జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద దాడుల్లో జవాన్లు బలవుతున్నారని కాంగ్రెస్​ ఆరోపించింది. వీరి మృతిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా. ఈ విషయంపై వరుస ట్వీట్లు చేశారు.

  • पुलवामा में पुलिस स्टेशन पर भी आंतकी हमला हुआ है,7 नागरिक गंभीर रूप से धायल है।

    हमें अपने सुरक्षा बलों के शौर्य पर पूरा भरोसा है,आज ही उन्होंने 2 खुंखार आतंकवादी मार गिराये।

    पर केन्द्र सरकार को Intelligence Failure का जवाब देना होगा,बताना होगा कि हमले लगातार क्यों हो रहे है? 3/

    — Randeep Singh Surjewala (@rssurjewala) June 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"గడిచిన 24 గంటల్లో నలుగురు జవాన్లు మృతిచెందారు. గత వారం రోజుల్లో కశ్మీర్​లో 10 మంది జవాన్లు మరణించారు. మాతృభూమి కోసం వారు చేసిన త్యాగాలకు సెల్యూట్​ చేస్తున్నా. ఇది అతిపెద్ద నిఘా వైఫల్యం. మన భద్రతా దళాలపై పూర్తి విశ్వాసం ఉంది. "

-రణ్​దీప్​ సుర్జేవాలా ట్వీట్​.

ఇదీ చూడండి: రోబో పోలీసు వచ్చేశాడు.. పారా హుషార్​!

నిఘావర్గాల వైఫల్యం కారణంగానే జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద దాడుల్లో జవాన్లు బలవుతున్నారని కాంగ్రెస్​ ఆరోపించింది. వీరి మృతిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా. ఈ విషయంపై వరుస ట్వీట్లు చేశారు.

  • पुलवामा में पुलिस स्टेशन पर भी आंतकी हमला हुआ है,7 नागरिक गंभीर रूप से धायल है।

    हमें अपने सुरक्षा बलों के शौर्य पर पूरा भरोसा है,आज ही उन्होंने 2 खुंखार आतंकवादी मार गिराये।

    पर केन्द्र सरकार को Intelligence Failure का जवाब देना होगा,बताना होगा कि हमले लगातार क्यों हो रहे है? 3/

    — Randeep Singh Surjewala (@rssurjewala) June 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"గడిచిన 24 గంటల్లో నలుగురు జవాన్లు మృతిచెందారు. గత వారం రోజుల్లో కశ్మీర్​లో 10 మంది జవాన్లు మరణించారు. మాతృభూమి కోసం వారు చేసిన త్యాగాలకు సెల్యూట్​ చేస్తున్నా. ఇది అతిపెద్ద నిఘా వైఫల్యం. మన భద్రతా దళాలపై పూర్తి విశ్వాసం ఉంది. "

-రణ్​దీప్​ సుర్జేవాలా ట్వీట్​.

ఇదీ చూడండి: రోబో పోలీసు వచ్చేశాడు.. పారా హుషార్​!

Intro:Body:

ty


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.