ETV Bharat / bharat

'సేవా సప్తాహ్'​లో భాగంగా అమిత్​ షా స్వచ్ఛ భారత్​

author img

By

Published : Sep 14, 2019, 10:07 AM IST

Updated : Sep 30, 2019, 1:35 PM IST

దిల్లీ ఎయిమ్స్​లో చిన్నారులను పరామర్శించి, వారికి ఫలాలను అందజేశారు కేంద్ర హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా. తరువాత ఆసుపత్రిలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు​. ప్రధాని జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా వారోత్సవాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది.

స్వయంగా 'సేవా సప్తాహ్'​లో పాల్గొన్న షా, నడ్డా​
'సేవా సప్తాహ్'​లో భాగంగా అమిత్​ షా స్వచ్ఛ భారత్​

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 'సేవా సప్తాహ్​' కార్యక్రమాన్ని భాజపా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్​షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. వారికి ఫలాలు అందజేశారు.

సేవా వారోత్సవాల్లో భాగంగా అమిత్​షా, నడ్డా, విజయ్​ గోయెల్​, విజేందర్​ గుప్తా.. ఎయిమ్స్​లో స్వచ్ఛ భారత్​ కార్యక్రమం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: తేజస్ 'ల్యాండింగ్​' పరీక్ష విజయవంతం.. త్వరలో నేవీలో!

'సేవా సప్తాహ్'​లో భాగంగా అమిత్​ షా స్వచ్ఛ భారత్​

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 'సేవా సప్తాహ్​' కార్యక్రమాన్ని భాజపా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్​షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. వారికి ఫలాలు అందజేశారు.

సేవా వారోత్సవాల్లో భాగంగా అమిత్​షా, నడ్డా, విజయ్​ గోయెల్​, విజేందర్​ గుప్తా.. ఎయిమ్స్​లో స్వచ్ఛ భారత్​ కార్యక్రమం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: తేజస్ 'ల్యాండింగ్​' పరీక్ష విజయవంతం.. త్వరలో నేవీలో!

Varanasi (Uttar Pradesh), Sep 14 (ANI): River Ganga has started flowing above danger mark in UP's Varanasi. Locals started shifting to safer places. Incessant rains led to overflow of River Ganga. Water of River Ganga also crossed danger mark at 294.450 metres in Haridwar.
Last Updated : Sep 30, 2019, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.