ETV Bharat / bharat

పాక్​ బలగాల కాల్పుల్లో సైన్యాధికారి మృతి - పాక్ వక్రబుద్ది సరిహద్దుల్లో కాల్పులు

పాకిస్థాన్ మరోసారి జమ్ముకశ్మీర్​లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో సోమవారం ఓ భారత జూనియర్ కమిషన్డ్ అధికారి ప్రాణాలు కోల్పోయారు.

Indian JCO killed in Pak Army firing
పాక్​ ఆర్మీ కాల్పుల్లో భారత జవాన్​ మృతి
author img

By

Published : Oct 5, 2020, 11:21 PM IST

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​లో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యం సోమవారం ప్రకటించింది.

రాజౌరీ జిల్లాలో నౌషెరా సెక్టార్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఐదు రోజుల్లో పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడటం వల్ల.. నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​లో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యం సోమవారం ప్రకటించింది.

రాజౌరీ జిల్లాలో నౌషెరా సెక్టార్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఐదు రోజుల్లో పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడటం వల్ల.. నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:పాక్​ 'బ్లాక్​లిస్ట్'​ భవితవ్యం​ తేలేది ఈ నెలలోనే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.