ETV Bharat / bharat

ట్రాఫిక్​ నిబంధనలు పాటించలేదని ఏనుగు అరెస్టు!

author img

By

Published : Feb 4, 2020, 7:01 PM IST

Updated : Feb 29, 2020, 4:19 AM IST

మధ్యప్రదేశ్​లో ఓ ఏనుగును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంతకీ ఆ గజరాజు చేసిన నేరం ఏమిటి? పోలీసులు ఎందుకు అరెస్ట్​ చేయాల్సి వచ్చింది? తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయాల్సిందే..

an elephant was kept in the police custody IN narsinghpur's Gotegaon police station for violating law.
పోలీసుల అదుపులో గజరాజు.. కారణమిదే!
ట్రాఫిక్​ నిబంధనలు పాటించలేదని ఏనుగు అరెస్టు!

చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఈ నిబంధన మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుందని నిరూపించారు మధ్యప్రదేశ్​ నర్సింగ్​పుర్​ గోటెగావ్​ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై నడిచిన ఓ ఏనుగును.. మావటివాళ్ల వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేనందున అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు, వీఐపీ ఖైదీ హోదా ఇచ్చి.. ఓ రోజంతా గజరాజు ఆలనా పాలనా చూసుకున్నారు. ఆరోగ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.

"ఏనుగుతో మావటి వాళ్లు రోడ్డుపై వెళుతూ కనిపించారు. వారితో మాట్లాడాం.. వారు కొన్ని కాగితాలు సమర్పించారు. అయితే అటవీశాఖ ఓ ధ్రువీకరణ పత్రం ఇస్తుంది అది వారి దగ్గర లేదు. దాని కోసం వారు దరఖాస్తు చేసుకున్నారట.. కానీ, ఇంకా ఇవ్వలేదు. అందుకే జంతు సంరక్షణలో భాగంగా ఏనుగును అదుపులోకి తీసుకున్నాం. మా దగ్గరికి వచ్చాక దానికి బాధ్యతగా ఆహారం పెట్టాం. ఎలాంటి వ్యాధులు, ఇన్​ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వైద్య పరీక్షలు కూడా చేయించాం."

-ప్రభాత్​ శుక్లా, పోలీస్​ అధికారి

అయితే, ఈ ఏనుగే తమకు జీవనాధారమని చెబుతున్నారు ఏనుగు యజమానులు. అక్రమంగా రవాణా చేస్తుంది కాదని తెలిపారు. గజరాజును వీధుల్లో తిప్పి వచ్చిన సొమ్ముతో తాము పొట్టపోసుకుంటామని చెబుతున్నారు మావటీలు..

"కాగితాలు లేవని ఏనుగును పోలీస్​స్టేషన్​కు తీసుకొచ్చారు. కానీ, అన్నీ చట్టపరంగానే ఉన్నాయని తెలిశాక వదిలేశారు. నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు ఇక్కడికి వచ్చాం. తర్వాత అటవీ శాఖ అంతా బాగానే ఉందని స్పష్టం చేసింది. ఈ ఏనుగును వీధుల్లో తిప్పి డబ్బులు అర్జిస్తాం.. పోషణ మేమే చూసుకుంటాం."
-అజ్హర్, మావటి

ఏనుగును అదుపులోకి తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. భారత పోలీసులు విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తారంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి:ఖతార్​ విమానం అత్యవసర ల్యాండింగ్- పురిటినొప్పులే కారణం

ట్రాఫిక్​ నిబంధనలు పాటించలేదని ఏనుగు అరెస్టు!

చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఈ నిబంధన మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుందని నిరూపించారు మధ్యప్రదేశ్​ నర్సింగ్​పుర్​ గోటెగావ్​ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై నడిచిన ఓ ఏనుగును.. మావటివాళ్ల వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేనందున అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు, వీఐపీ ఖైదీ హోదా ఇచ్చి.. ఓ రోజంతా గజరాజు ఆలనా పాలనా చూసుకున్నారు. ఆరోగ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.

"ఏనుగుతో మావటి వాళ్లు రోడ్డుపై వెళుతూ కనిపించారు. వారితో మాట్లాడాం.. వారు కొన్ని కాగితాలు సమర్పించారు. అయితే అటవీశాఖ ఓ ధ్రువీకరణ పత్రం ఇస్తుంది అది వారి దగ్గర లేదు. దాని కోసం వారు దరఖాస్తు చేసుకున్నారట.. కానీ, ఇంకా ఇవ్వలేదు. అందుకే జంతు సంరక్షణలో భాగంగా ఏనుగును అదుపులోకి తీసుకున్నాం. మా దగ్గరికి వచ్చాక దానికి బాధ్యతగా ఆహారం పెట్టాం. ఎలాంటి వ్యాధులు, ఇన్​ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వైద్య పరీక్షలు కూడా చేయించాం."

-ప్రభాత్​ శుక్లా, పోలీస్​ అధికారి

అయితే, ఈ ఏనుగే తమకు జీవనాధారమని చెబుతున్నారు ఏనుగు యజమానులు. అక్రమంగా రవాణా చేస్తుంది కాదని తెలిపారు. గజరాజును వీధుల్లో తిప్పి వచ్చిన సొమ్ముతో తాము పొట్టపోసుకుంటామని చెబుతున్నారు మావటీలు..

"కాగితాలు లేవని ఏనుగును పోలీస్​స్టేషన్​కు తీసుకొచ్చారు. కానీ, అన్నీ చట్టపరంగానే ఉన్నాయని తెలిశాక వదిలేశారు. నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు ఇక్కడికి వచ్చాం. తర్వాత అటవీ శాఖ అంతా బాగానే ఉందని స్పష్టం చేసింది. ఈ ఏనుగును వీధుల్లో తిప్పి డబ్బులు అర్జిస్తాం.. పోషణ మేమే చూసుకుంటాం."
-అజ్హర్, మావటి

ఏనుగును అదుపులోకి తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. భారత పోలీసులు విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తారంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి:ఖతార్​ విమానం అత్యవసర ల్యాండింగ్- పురిటినొప్పులే కారణం

ZCZC
PRI ESPL NAT WRG
.THANE BES20
MP-DACOITY-ARREST
Maha: MP resident arrested, Rs 1.86 cr dacoity case solved
         Thane, Feb 4 (PTI) A case of robbery of Rs 1.86 crore
was solved with the arrest of one person from Airoli in
neighbouring Navi Mumbai in the early hours of Tuesday, Thane
police commissioner Vivek Phansalkar said.
         On January 30, six armed men entered the bungalow of
builder Jagdish Patil in Narpoli area of Bhiwandi and looted
Rs 60 lakh cash and gold jewellery weighing 4.1 kilograms,
cumulatively valued at Rs 1.86 crore, at gunpoint, police
said.
         A probe by the Crime Branch's Property Cell and
Central Crime Unit zeroed in on Dharmesh Vaishnav (38), a
resident of Dhar in Madhya Pradesh, Phansalkar said.
         He said five others, identified as Sanjay Punjabi,
Rakesh Shaligram, Ravindra, Baba and Keshav, all residents of
Madhya Pradesh, are on the run and efforts were on to nab
them.
         A major portion of the loot has been recovered, he
added.
         The commissioner also announced a cash reward of Rs
25,000 each to the two probe teams. PTI COR
BNM
BNM
02041818
NNNN
Last Updated : Feb 29, 2020, 4:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.