ETV Bharat / bharat

'ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే.. సీఎంగా సోరెన్​'

author img

By

Published : Dec 23, 2019, 3:17 PM IST

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్న జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా హేమంత్​ సోరెన్​ ఉంటారని ప్రకటించింది.

CONG-SOREN
CONG-SOREN

ఝార్ఖండ్​లో జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు ఖాయమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆధిక్యం వైపు దూసుకెళ్తోన్న కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా హేమంత్​ సోరెన్​ ఉంటారని చెప్పింది.

ఈ మేరకు ఝార్ఖండ్​ ఏఐసీసీ ఇన్​ఛార్జి ఆర్​పీఎన్​ సింగ్​ ప్రకటన చేశారు.

"ప్రజల సమస్యలను లేవనెత్తుతూ ఎన్నికల్లో పోరాడాం. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ-షా ద్వయం ప్రయత్నించింది. కానీ ప్రజలు ఆ మాయలో పడలేదు."

-ఆర్​పీఎన్​ సింగ్​, ఝార్ఖండ్ ఏఐసీసీ ఇన్​ఛార్జి

ఈ ఫలితాలతో భాజపా అవినీతి, ఆ పార్టీ గర్వం ఓడిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కర్త అజయ్​ శర్మ అభిప్రాయపడ్డారు.

"భాజపా అవినీతిపరులకు టికెట్లు ఇచ్చింది. ప్రజలు వారిని తిరస్కరించారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. సామాన్యుడి సమస్యలు తీర్చడంలో భాజపా విఫలమైందని నిరూపించగలిగాం."

-అజయ్ శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కర్త

ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాల ప్రకారం.. ప్రస్తుతం జేఎంఎం నేతృత్వంలోని కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా 28 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఝార్ఖండ్​లో జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు ఖాయమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆధిక్యం వైపు దూసుకెళ్తోన్న కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా హేమంత్​ సోరెన్​ ఉంటారని చెప్పింది.

ఈ మేరకు ఝార్ఖండ్​ ఏఐసీసీ ఇన్​ఛార్జి ఆర్​పీఎన్​ సింగ్​ ప్రకటన చేశారు.

"ప్రజల సమస్యలను లేవనెత్తుతూ ఎన్నికల్లో పోరాడాం. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ-షా ద్వయం ప్రయత్నించింది. కానీ ప్రజలు ఆ మాయలో పడలేదు."

-ఆర్​పీఎన్​ సింగ్​, ఝార్ఖండ్ ఏఐసీసీ ఇన్​ఛార్జి

ఈ ఫలితాలతో భాజపా అవినీతి, ఆ పార్టీ గర్వం ఓడిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కర్త అజయ్​ శర్మ అభిప్రాయపడ్డారు.

"భాజపా అవినీతిపరులకు టికెట్లు ఇచ్చింది. ప్రజలు వారిని తిరస్కరించారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. సామాన్యుడి సమస్యలు తీర్చడంలో భాజపా విఫలమైందని నిరూపించగలిగాం."

-అజయ్ శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కర్త

ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాల ప్రకారం.. ప్రస్తుతం జేఎంఎం నేతృత్వంలోని కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా 28 స్థానాల్లో ముందంజలో ఉంది.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Monday, 23 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0825: HZ Wor Food review 2019 AP Clients Only 4245192
The delicious and the dreadful: our favourite foods in 2019
AP-APTN-0825: HZ Italy Impressionists AP Clients Only 4235127
Picasso, Cézanne, Renoir, Manet, Kandinsky celebrated in Milan ++Art Watch Replay++
AP-APTN-0825: HZ Bosnia Tourism AP Clients Only 4245540
Must see city - tourism boom for Sarajevo
AP-APTN-0825: HZ Finland Santa Claus AP Clients Only 4244954
Santa Claus prepares for marathon global gift giving ++REPLAY++
AP-APTN-0825: HZ US Climate Change AP Clients Only 4245703
A slow-motion evacuation to escape climate change
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.