ETV Bharat / bharat

అహ్మదాబాద్​- ముంబయి 'తేజస్'​ నేడే ప్రారంభం - Railway Minister Piyush Goyal and Gujarat Chief Minister Vijay Rupani from Ahmedabad

దేశంలో మరో ప్రైవేటు రైలు పట్టాలెక్కనుంది. లఖ్​నవూ-దిల్లీ మధ్య ప్రస్తుతం నడుస్తున్న తేజస్​ ప్రైవేట్​ ఎక్స్​ప్రెస్​ విజయవంతమైన క్రమంలో.. అహ్మదాబాద్​-ముంబయి మార్గంలో మరో తేజస్​ను నేడు ప్రారంభించనుంది ఐఆర్​సీటీసీ. జనవరి 19 నుంచి రాకపోకలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.

ahmedabad-mumbai-tejas-express-irctcs-second-train-to-be-flagged-off-on-jan-17
అహ్మదాబాద్​- ముంబయి 'తేజస్'​ నేడే ప్రారంభం
author img

By

Published : Jan 17, 2020, 5:25 AM IST

అహ్మదాబాద్​- ముంబయి 'తేజస్'​ నేడే ప్రారంభం

ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో ప్రైవేట్​ ఆపరేటర్​ అహ్మదాబాద్​- ముంబయి మార్గంలో తేజస్​ రైలు పట్టాలెక్కనుంది. ఇప్పటికే దేశంలో తొలి ప్రైవేటు రైలుగా లఖ్​నవూ-దిల్లీ మధ్య నడుస్తున్న తేజస్​ ఎక్స్​ప్రెస్​ విజయవంతమైన క్రమంలో.. ఈ ట్రైన్​ను తీసుకొస్తున్నారు.

ఈ రైలును.. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీలు ఇవాళ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. వాణిజ్య రాకపోకలు ఈనెల 19 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. వారానికి ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి ఏసీ ట్రైన్‌గా తేజస్‌ ముందుకొచ్చింది. ఈ రైలులో ఒక్కోటి 56 సీట్ల సామర్థ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చైర్‌కార్స్‌తో పాటు 8 చైర్‌ కార్స్‌తో మొత్తం 736 మంది ప్రయాణికులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు.

ట్రైన్​ బుకింగ్​ సేవలను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఐఆర్​సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ యాప్‌ రైల్‌కనెక్ట్‌ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను నమోదు చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: ప్రైవేటు రంగం చేతుల్లోకి తేజస్​ రైలు

అహ్మదాబాద్​- ముంబయి 'తేజస్'​ నేడే ప్రారంభం

ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో ప్రైవేట్​ ఆపరేటర్​ అహ్మదాబాద్​- ముంబయి మార్గంలో తేజస్​ రైలు పట్టాలెక్కనుంది. ఇప్పటికే దేశంలో తొలి ప్రైవేటు రైలుగా లఖ్​నవూ-దిల్లీ మధ్య నడుస్తున్న తేజస్​ ఎక్స్​ప్రెస్​ విజయవంతమైన క్రమంలో.. ఈ ట్రైన్​ను తీసుకొస్తున్నారు.

ఈ రైలును.. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీలు ఇవాళ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. వాణిజ్య రాకపోకలు ఈనెల 19 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. వారానికి ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి ఏసీ ట్రైన్‌గా తేజస్‌ ముందుకొచ్చింది. ఈ రైలులో ఒక్కోటి 56 సీట్ల సామర్థ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చైర్‌కార్స్‌తో పాటు 8 చైర్‌ కార్స్‌తో మొత్తం 736 మంది ప్రయాణికులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు.

ట్రైన్​ బుకింగ్​ సేవలను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఐఆర్​సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ యాప్‌ రైల్‌కనెక్ట్‌ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను నమోదు చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: ప్రైవేటు రంగం చేతుల్లోకి తేజస్​ రైలు

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL127
BHIM ARMY-AZAD-RELEASE
Bhim Army chief Chandra Shekhar Azad released from Tihar Jail
         New Delhi, Jan 16 (PTI) Bhim Army chief Chandra Shekhar Azad, who was arrested in connection with the violence during an anti-CAA protest in Old Delhi's Daryaganj, was released from Tihar Jail on Thursday night, officials said.
          Azad's outfit had organised a march from Jama Masjid to Jantar Mantar against the amended citizenship act on December 20, without police permission.
          The Bhim Army chief was sent to judicial custody on December 21. PTI AMP
SNE
SNE
01162302
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.