ETV Bharat / bharat

ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాజ్​ఠాక్రే

ఐఎల్​ అండ్ ఎఫ్​సీ కేసులో ఈడీ ఎదుట విచారణకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ఠాక్రే హాజరయ్యారు. ఆయన అభిమానులు దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయం ఎదుటు గుమిగూడకుండా... ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు.

author img

By

Published : Aug 22, 2019, 11:40 AM IST

Updated : Sep 27, 2019, 8:55 PM IST

ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాజ్​ఠాక్రే

మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే... ఐఎల్​ అండ్ ఎఫ్​సీ అక్రమ నగదు చలామణి కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్​ విధించారు.

మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఈడీ కార్యాలయం వద్ద గుమిగూడకుండా, ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మధ్య ముంబైలోని దాదర్​ ప్రాంతంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు ఎమ్​ఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

అభిమానులారా రావొద్దు...

ఈడీ కార్యాలయం వద్దకు తన అభిమానులు ఎవరూ రావొద్దని రాజ్​ఠాక్రే విజ్ఞప్తి చేశారు.

ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాజ్​ఠాక్రే

ఇదీ కేసు

దాదర్ ప్రాంతంలో కోహినూర్​ స్క్వేర్ టవర్ అభివృద్ధి సంస్థకు సంబంధించి, 450 కోట్ల అక్రమ నగదు చలామణి జరిగిందని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయమై విచారణకు హాజరుకావాలని ఈడీ రాజ్​ఠాక్రేకు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో మాజీ ముఖ్యమంత్రి, శివసేన సీనియర్ నేత మనోహర్ జోషి కుమారుడు ఉమేశ్​ జోషికి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.

ఇదీ చూడండి: 'పాక్​కు భారత జలాల నిలిపివేత ప్రక్రియ ప్రారంభం'

మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే... ఐఎల్​ అండ్ ఎఫ్​సీ అక్రమ నగదు చలామణి కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్​ విధించారు.

మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఈడీ కార్యాలయం వద్ద గుమిగూడకుండా, ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మధ్య ముంబైలోని దాదర్​ ప్రాంతంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు ఎమ్​ఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

అభిమానులారా రావొద్దు...

ఈడీ కార్యాలయం వద్దకు తన అభిమానులు ఎవరూ రావొద్దని రాజ్​ఠాక్రే విజ్ఞప్తి చేశారు.

ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాజ్​ఠాక్రే

ఇదీ కేసు

దాదర్ ప్రాంతంలో కోహినూర్​ స్క్వేర్ టవర్ అభివృద్ధి సంస్థకు సంబంధించి, 450 కోట్ల అక్రమ నగదు చలామణి జరిగిందని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయమై విచారణకు హాజరుకావాలని ఈడీ రాజ్​ఠాక్రేకు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో మాజీ ముఖ్యమంత్రి, శివసేన సీనియర్ నేత మనోహర్ జోషి కుమారుడు ఉమేశ్​ జోషికి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.

ఇదీ చూడండి: 'పాక్​కు భారత జలాల నిలిపివేత ప్రక్రియ ప్రారంభం'

AP Video Delivery Log - 0400 GMT News
Thursday, 22 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0240: STILL China British Consulate Worker Mandatory credit to Wilson Li; Must be used within 14 days from transmission; No archiving; No licensing; 4226080
China says British consulate staffer detained for 15 days
AP-APTN-0210: US TX Barr Visit Must Credit KDFW Fox 4, No Access Dallas-Fort Worth, No Use US Broadcast Networks, No re-sale, reuse or archive 4226079
Barr discusses gun reform, Epstein while in Dallas
AP-APTN-0208: Brazil Fires No access Brazil; 7 days use only; Internet use: No access social media networks (such as but not limited to Facebook, Instagram, Twitter, YouTube, among others) 4226078
Smoke from Amazon fires turns Sao Paulo dark
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.