ETV Bharat / bharat

అభినందన్​కు పరీక్షలు - పాకిస్థాన్​

వాయుసేన వింగ్​ కమాండర్ అభినందన్​​కు నేడు శారీరక, మానసిక పరీక్షలు జరగనున్నాయి. నిన్న రాత్రే దిల్లీ చేరుకున్నారు పైలట్​.

అభినందన్​
author img

By

Published : Mar 2, 2019, 6:25 AM IST

Updated : Mar 2, 2019, 9:54 AM IST

వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​కు రక్షణ, నిఘా సంస్థల అధికారుల సమక్షంలో నేడు శారీరక, మాససిక పరీక్షలు జరగనున్నాయి. నిన్న రాత్రే దిల్లీ చేరుకున్నారు పైలట్​.

వాఘా సరిహద్దు వద్ద అభినందన్​ను భారత్​కు అప్పగించింది పాకిస్థాన్​. ప్రజలు అభినందన్​కు ఘన స్వాగతం పలికారు. దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఇది జరిగింది..

పుల్వామా దాడి అనంతరం భారత​ వాయుసేన(ఐఏఎఫ్) పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో జైషే మహమ్మద్​ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత భారత మిలిటరీ స్థావరాలపై పాకిస్థాన్​ దాడి చేయటానికి ప్రయత్నించగా ఐఏఎఫ్​ ధీటుగా జవాబిచ్చింది.

ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 27న జరిగిన ఘర్షణలో మిగ్​-21 విమానం​ కూలిపోయింది. పైలట్​ అభినందన్​ పాక్​ సేనలకు బందిగా దొరికారు. భారత్​ చేసిన దౌత్య ప్రయత్నాలు ఫలించటంతో పాకిస్థాన్​ మూడు రోజల అనంతరం అభినందన్​ను తిరిగి అప్పగించింది.

అభినందన్​కు నేడే పరీక్షలు...!

వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​కు రక్షణ, నిఘా సంస్థల అధికారుల సమక్షంలో నేడు శారీరక, మాససిక పరీక్షలు జరగనున్నాయి. నిన్న రాత్రే దిల్లీ చేరుకున్నారు పైలట్​.

వాఘా సరిహద్దు వద్ద అభినందన్​ను భారత్​కు అప్పగించింది పాకిస్థాన్​. ప్రజలు అభినందన్​కు ఘన స్వాగతం పలికారు. దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఇది జరిగింది..

పుల్వామా దాడి అనంతరం భారత​ వాయుసేన(ఐఏఎఫ్) పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో జైషే మహమ్మద్​ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత భారత మిలిటరీ స్థావరాలపై పాకిస్థాన్​ దాడి చేయటానికి ప్రయత్నించగా ఐఏఎఫ్​ ధీటుగా జవాబిచ్చింది.

ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 27న జరిగిన ఘర్షణలో మిగ్​-21 విమానం​ కూలిపోయింది. పైలట్​ అభినందన్​ పాక్​ సేనలకు బందిగా దొరికారు. భారత్​ చేసిన దౌత్య ప్రయత్నాలు ఫలించటంతో పాకిస్థాన్​ మూడు రోజల అనంతరం అభినందన్​ను తిరిగి అప్పగించింది.

Visakhapatnam (Andhra Pradesh), Mar 01 (ANI): While addressing a public rally in Andhra Pradesh's Visakhapatnam today, Prime Minister Narendra Modi said, "The government has decided to make South Coast Railway Zone (SCoR) with its headquarters in Visakhapatnam. It will help boost economy and generate employment opportunities in the region."
Last Updated : Mar 2, 2019, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.