ETV Bharat / bharat

అరుదైన శస్త్రచికిత్స- 57కిలోల కణితి తొలగింపు - the Sai Sewa Sadan hospital in Odisha

ఒడిశా ఖుర్దా జిల్లాలో సాయి సేవా సదన్​ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఓ మహిళ కడుపు నుంచి 57 కిలోల భారీ కణితిని ఆపరేషన్​ ద్వారా తొలగించారు.

57-kg Tumour removed from woman's abdomen in Odisha
మహిళ కడుపు నుంచి 57 కిలోల భారీ కణితి తొలగింపు
author img

By

Published : Oct 27, 2020, 12:18 PM IST

ఓ మహిళ కడుపు నుంచి 57 కిలోల కణితిని తొలగించిన ఘటన ఒడిశా ఖుర్దా జిల్లాలో జరిగింది. కణితిని శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు తొలగించారు. ఇంత భారీ కణితిని తొలగించడం ఇదే తొలిసారి కావచ్చేమో అభిప్రాయపడ్డారు వైద్యులు.

ఐదు గంటల ఆపరేషన్​

నబరంగ్​పుర్​ జిల్లా ఫుల్​మతి నాయక్​కు చెందిన ఓ మహిళ పదేళ్లుగా కణితితో బాధపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా వైద్యం చేయించుకోలేదు. అయితే కొన్ని రోజులుగా విపరీతంగా కడుపు నొప్పి రావడం వల్ల ఖుర్దా జిల్లాలోని సాయి సేవా సదన్​ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్​ జగదీశ్​ నేతృత్వంలోని వైద్యుల బృందం ఐదు గంటల పాటు శ్రమించి... ఎంతో నైపుణ్యంతో 57 కిలోల భారీ కణితిని తొలగించింది.

ఇదీ చూడండి: పుడమి తల్లికి సున్నం- గుంతలతో అపార నష్టం

ఓ మహిళ కడుపు నుంచి 57 కిలోల కణితిని తొలగించిన ఘటన ఒడిశా ఖుర్దా జిల్లాలో జరిగింది. కణితిని శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు తొలగించారు. ఇంత భారీ కణితిని తొలగించడం ఇదే తొలిసారి కావచ్చేమో అభిప్రాయపడ్డారు వైద్యులు.

ఐదు గంటల ఆపరేషన్​

నబరంగ్​పుర్​ జిల్లా ఫుల్​మతి నాయక్​కు చెందిన ఓ మహిళ పదేళ్లుగా కణితితో బాధపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా వైద్యం చేయించుకోలేదు. అయితే కొన్ని రోజులుగా విపరీతంగా కడుపు నొప్పి రావడం వల్ల ఖుర్దా జిల్లాలోని సాయి సేవా సదన్​ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్​ జగదీశ్​ నేతృత్వంలోని వైద్యుల బృందం ఐదు గంటల పాటు శ్రమించి... ఎంతో నైపుణ్యంతో 57 కిలోల భారీ కణితిని తొలగించింది.

ఇదీ చూడండి: పుడమి తల్లికి సున్నం- గుంతలతో అపార నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.