ETV Bharat / bharat

హరియాణా: బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి - హరియాణాలోని  హర్​సింగ్​పుర్​ గ్రామంలో ఓ ఐదేళ్ల  చిన్నారి  బోరుబావిలో పడింది.

హరియాణాలోని హర్​సింగ్​పుర్​ గ్రామంలో  బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి చెందింది.  సహాయక సిబ్బంది పాపను బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

బోరుబావిలో పడ్డ చిన్నారి.. సహాయక చర్యలు ముమ్మరం
author img

By

Published : Nov 4, 2019, 10:48 AM IST

Updated : Nov 4, 2019, 12:51 PM IST

హరియాణా: బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి

హరియాణాలోని కర్ణల్​ జిల్లా హర్​సింగ్​పుర్​ గ్రామంలో బోరుబావిలో పడ్డ అయిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాపను కాపాడేందుకు సహాయక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారి.. తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది.

ఇదీ జరిగింది

తమ చిన్నారి కనపడలేదంటూ కంటతడి పెట్టుకుంటూ ఆ తల్లిదండ్రులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న బోరుబావిలో పడినట్లు అధికారులు గుర్తించారు. తక్షణమే జాతీయ విపత్తు స్పందన దళాన్ని రంగంలోకి దింపారు.

పాప కోసం బావిలోకి ప్రాణవాయువును అందించారు. కెమెరా ద్వారా చిన్నారి 50 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. పాప భయపడకుండా ఉండటానికి తల్లిదండ్రుల స్వరాన్ని రికార్డు చేసి లోపలికి పంపించారు. కానీ ఇవేమీ పాపను కాపాడలేకపోయాయి.

ఇదీ చూడండి : జేబులో చిల్లి గవ్వ లేకున్నా.. రూ.40 వేలు తిరిగిచ్చేశాడు!

హరియాణా: బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి

హరియాణాలోని కర్ణల్​ జిల్లా హర్​సింగ్​పుర్​ గ్రామంలో బోరుబావిలో పడ్డ అయిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాపను కాపాడేందుకు సహాయక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారి.. తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది.

ఇదీ జరిగింది

తమ చిన్నారి కనపడలేదంటూ కంటతడి పెట్టుకుంటూ ఆ తల్లిదండ్రులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న బోరుబావిలో పడినట్లు అధికారులు గుర్తించారు. తక్షణమే జాతీయ విపత్తు స్పందన దళాన్ని రంగంలోకి దింపారు.

పాప కోసం బావిలోకి ప్రాణవాయువును అందించారు. కెమెరా ద్వారా చిన్నారి 50 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. పాప భయపడకుండా ఉండటానికి తల్లిదండ్రుల స్వరాన్ని రికార్డు చేసి లోపలికి పంపించారు. కానీ ఇవేమీ పాపను కాపాడలేకపోయాయి.

ఇదీ చూడండి : జేబులో చిల్లి గవ్వ లేకున్నా.. రూ.40 వేలు తిరిగిచ్చేశాడు!

Goalpara (Assam), Nov 2 (ANI): A drone was used for tracking an elephant which had claimed 5 human lives in a forest area in the state of Assam. Elephant had killed five people on October 29. The drone was flown in Goalpara district of Assam. The use of drone not only increases the chances of detection of an animal from the air but also significantly reduces further danger.
Last Updated : Nov 4, 2019, 12:51 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.