ETV Bharat / bharat

ఆన్​లైన్​ లాటరీ మోసానికి బలైన నిండు కుటుంబం

author img

By

Published : Dec 13, 2019, 10:25 AM IST

Updated : Dec 13, 2019, 10:30 AM IST

ఆన్‌లైన్‌ లాటరీ మోసానికి ఓ నిండు కుటుంబం బలైన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో  ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

suicide
ఆన్​లైన్​ లాటరీ మోసానికి బలైన కుటుంబం

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆన్​లైన్​ లాటరీ మోసానికి ఓ కుటుంబం బలైపోయింది. ముగ్గురు కుమార్తెలతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరి మనసులను కలిచివేసింది.

ఆన్​లైన్​ లాటరీ మోసానికి బలైన కుటుంబం

ప్రస్తుతం తమిళనాడులో లాటరీ వ్యవస్థపై నిషేధం విధించింది ప్రభుత్వం. అయినప్పటికీ విల్లుపురం సమీపంలోని సలామత్​నగర్​కు చెందిన ఓ స్వర్ణకారుడు ఆన్​లైన్​ ద్వారా లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. గతంలో లాటరీ ద్వార వచ్చినవి, తన వద్ద ఉన్న డబ్బులు మొత్తం లాటరీ టికెట్ల కోసమే వెచ్చించాడు. పెద్ద మొత్తంలో సొమ్ము వస్తుందని ఆశ పెట్టుకున్న స్వర్ణకారుడు.. భారీగా నష్టపోయాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. మనస్తాపానికి గురయ్యాడు.

తన ముగ్గురు కుమార్తెలకు సైనైడ్​ ఇచ్చి.. భార్యతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వీడియో రికార్డింగ్​ చేసి తన బాధను వెల్లడించాడు.

ఇదీ చూడండి: కోర్టు ఆవరణలోనే కామాంధుడికి దేహశుద్ధి!

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆన్​లైన్​ లాటరీ మోసానికి ఓ కుటుంబం బలైపోయింది. ముగ్గురు కుమార్తెలతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరి మనసులను కలిచివేసింది.

ఆన్​లైన్​ లాటరీ మోసానికి బలైన కుటుంబం

ప్రస్తుతం తమిళనాడులో లాటరీ వ్యవస్థపై నిషేధం విధించింది ప్రభుత్వం. అయినప్పటికీ విల్లుపురం సమీపంలోని సలామత్​నగర్​కు చెందిన ఓ స్వర్ణకారుడు ఆన్​లైన్​ ద్వారా లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. గతంలో లాటరీ ద్వార వచ్చినవి, తన వద్ద ఉన్న డబ్బులు మొత్తం లాటరీ టికెట్ల కోసమే వెచ్చించాడు. పెద్ద మొత్తంలో సొమ్ము వస్తుందని ఆశ పెట్టుకున్న స్వర్ణకారుడు.. భారీగా నష్టపోయాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. మనస్తాపానికి గురయ్యాడు.

తన ముగ్గురు కుమార్తెలకు సైనైడ్​ ఇచ్చి.. భార్యతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వీడియో రికార్డింగ్​ చేసి తన బాధను వెల్లడించాడు.

ఇదీ చూడండి: కోర్టు ఆవరణలోనే కామాంధుడికి దేహశుద్ధి!

New Delhi, Dec 12 (ANI): Tata Power has been ranked among top 10 companies in this year's Indian Corporate Governance Scorecard Tata Power ranks among top 10 companies with highest corporate governance score, the International Finance Corporation (IFC) and Institutional Investor Advisory Services India Ltd (IiAS) with the financial support of Japan's government. Tata Power made it into the top 10 list for the first time. It is also the first time that the company has entered in leadership category which features six companies with the highest scores. The scorecard presents an assessment of 150 companies which comprises S and P BSE 100 index constituents and 50 companies that were listed between April 2015 and March 2017 (IPO companies).
Last Updated : Dec 13, 2019, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.