ETV Bharat / bharat

ఆత్మాహుతి దళాలకు బాలాకోట్​లో 'జైషే' శిక్షణ!

author img

By

Published : Oct 14, 2019, 5:37 PM IST

Updated : Oct 14, 2019, 5:56 PM IST

పాకిస్థాన్​ బాలాకోట్​పై భారత వైమానిక దళం దాడి చేసి.. జైషే మహ్మద్​ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. 8 నెలలు తర్వాత మరోసారి జైషే మహ్మద్​... బాలాకోట్​లోని తన శిబిరంలో 40-50 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం.

ఆత్మాహుతి దళాలకు బాలాకోట్​లో 'జైషే' శిక్షణ!

ఫిబ్రవరి 26... భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్​ యుద్ధ విమానాలు దాయాది భూమిలోని బాలాకోట్​ ఉగ్ర స్థావరాన్ని తునాతునకలు చేశాయి. మరోసారి భారత్​వైపు చూడాలంటే వణికేలా సమాధానమిచ్చాయి.

8 నెలల అనంతరం జైషే మహ్మద్​ ఉగ్రవాదులు... భారత్​పై దుశ్చర్యకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం.

"దాదాపు 40-50 మంది ఆత్మాహుతి దళాలు పాకిస్థాన్​ బాలాకోట్​లోని జైషే మహ్మద్​ ఉగ్రస్థావరంలో శిక్షణ పొందుతున్నాయి."- ప్రభుత్వ వర్గాల సమాచారం
ఈ ఉగ్రస్థావరం కార్యకలాపాలపై భారత నిఘా సంస్థలు... సాంకేతిక నిఘాతో సహా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం.

ఇక్కడ శిక్షణ తీసుకొన్న కొంతమంది ఉగ్రవాదులను కశ్మీర్​లోని భద్రతా శిబిరాలపై దాడులు చేసేందుకు పంపారట. ఈ స్థావరంపై భారత్​ వైమానిక దాడి చేసిన 6 నెలల వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగించలేదని సమాచారం.

పాకిస్థాన్​ ఇటీవలే బాలాకోట్​లో ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని పునర్నిర్మించిందని భారత సైన్యాధిపతి బిపిన్​ రావత్ గత నెలలో వెల్లడించారు.

ఫిబ్రవరి 26... భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్​ యుద్ధ విమానాలు దాయాది భూమిలోని బాలాకోట్​ ఉగ్ర స్థావరాన్ని తునాతునకలు చేశాయి. మరోసారి భారత్​వైపు చూడాలంటే వణికేలా సమాధానమిచ్చాయి.

8 నెలల అనంతరం జైషే మహ్మద్​ ఉగ్రవాదులు... భారత్​పై దుశ్చర్యకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం.

"దాదాపు 40-50 మంది ఆత్మాహుతి దళాలు పాకిస్థాన్​ బాలాకోట్​లోని జైషే మహ్మద్​ ఉగ్రస్థావరంలో శిక్షణ పొందుతున్నాయి."- ప్రభుత్వ వర్గాల సమాచారం
ఈ ఉగ్రస్థావరం కార్యకలాపాలపై భారత నిఘా సంస్థలు... సాంకేతిక నిఘాతో సహా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం.

ఇక్కడ శిక్షణ తీసుకొన్న కొంతమంది ఉగ్రవాదులను కశ్మీర్​లోని భద్రతా శిబిరాలపై దాడులు చేసేందుకు పంపారట. ఈ స్థావరంపై భారత్​ వైమానిక దాడి చేసిన 6 నెలల వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగించలేదని సమాచారం.

పాకిస్థాన్​ ఇటీవలే బాలాకోట్​లో ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని పునర్నిర్మించిందని భారత సైన్యాధిపతి బిపిన్​ రావత్ గత నెలలో వెల్లడించారు.

Chamarajanagar (Karnataka), Oct 14 (ANI): A man-eating tiger was captured by forest department from Bandipore forest of Karnataka. The man-hunter tiger had killed two people and several animals in a span of 3 months. The forest department was searching for the tiger for last one week. The 4-year-old tiger was captured successfully after being tranquilized, and will be sent to the rescue center in Mysore.
Last Updated : Oct 14, 2019, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.