ETV Bharat / bharat

లారీ-గ్యాస్​ ట్యాంకర్​ ఢీ.. ముగ్గురు సజీవ దహనం - లారీ-గ్యాస్​ ట్యాంకర్​ ఢీ.. ముగ్గురు సజీవ దహనం!

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ గ్యాస్​ ట్యాంకర్, లారీని ​ఢీకొనడం వల్ల ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

3 killed burnt to dead when a Gass tanker-lorry colloid
లారీ-గ్యాస్​ ట్యాంకర్​ ఢీ.. ముగ్గురు సజీవ దహనం!
author img

By

Published : Dec 26, 2019, 2:08 PM IST

Updated : Dec 26, 2019, 3:22 PM IST

లారీ-గ్యాస్​ ట్యాంకర్​ ఢీ.. ముగ్గురు సజీవ దహనం

కర్ణాటక దేవనగరె జిల్లా, జగలూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్​ ట్యాంకర్..​ లారీని ఢీకొనడం వల్ల రెండు వాహనాలూ మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో వాహనాల్లో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు.

నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిలో.. గుజరాత్​కు చెందిన రమేశ్​, లాడూ రామ్​ అనే ఇద్దరిని పోలీసులు గుర్తించగా, మరొకరి పేరు తెలియాల్సి ఉంది. అయితే లారీ.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినదిగా తెలుస్తోంది.

ఇదీ చదవండి:గ్రహణంపై మోదీ ట్వీట్​- 'మీమ్​ ఆర్టిస్ట్'​కు అదిరే పంచ్​

లారీ-గ్యాస్​ ట్యాంకర్​ ఢీ.. ముగ్గురు సజీవ దహనం

కర్ణాటక దేవనగరె జిల్లా, జగలూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్​ ట్యాంకర్..​ లారీని ఢీకొనడం వల్ల రెండు వాహనాలూ మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో వాహనాల్లో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు.

నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిలో.. గుజరాత్​కు చెందిన రమేశ్​, లాడూ రామ్​ అనే ఇద్దరిని పోలీసులు గుర్తించగా, మరొకరి పేరు తెలియాల్సి ఉంది. అయితే లారీ.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినదిగా తెలుస్తోంది.

ఇదీ చదవండి:గ్రహణంపై మోదీ ట్వీట్​- 'మీమ్​ ఆర్టిస్ట్'​కు అదిరే పంచ్​

Intro:Body:

Jagaluru: 3 people killed and 2 lorry burnt when a gass tanker hits lorry near Jagaluru taluka of Davanagere district. 



The incident happend yesterday night. Gujarat origin Ramesh and ladoo ram diseased. the another person name still unknown. His lorry belongs to Jarkhand the police source said. 

 





ಜಗಳೂರಿನಲ್ಲಿ ಲಾರಿಗಳು ಡಿಕ್ಕಿಯಾಗಿ ಹೊತ್ತಿ ಉರಿದ ಬೆಂಕಿ - ಅವಘಡದಲ್ಲಿ ಸಾವಿನ ಸಂಖ್ಯೆ ಮೂರಕ್ಕೇರಿಕೆ



ದಾವಣಗೆರೆ : ಜಿಲ್ಲೆಯ ಜಗಳೂರು ತಾಲೂಕಿನ ದೊಣ್ಣೆಹಳ್ಳಿಯ ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿಯಲ್ಲಿ ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಗ್ಯಾಸ್ ಟ್ಯಾಂಕರ್ ಲಾರಿ ಹಾಗೂ ಟೈರ್ ಸಾಗಣೆ ಮಾಡುತ್ತಿದ್ದ ಲಾರಿ ನಡುವೆ ಮುಖಾಮುಖಿ 

ಡಿಕ್ಕಿಯಾಗಿ ಸಂಭವಿಸಿದ ಬೆಂಕಿ ಅನಾಹುತದಲ್ಲಿ ಮೃತಪಟ್ಟವರ ಸಂಖ್ಯೆ ಮೂರಕ್ಕೇರಿದೆ. 



ಗುಜರಾತ್ ಮೂಲದ ರಮೇಶ್, ಲಾದೂರಾಮ್ ಮೃತಪಟ್ಟ ಲಾರಿ ಚಾಲಕರು. ಆದ್ರೆ, ಇನ್ನೊಬ್ಬರ ಹೆಸರು ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಜಾರ್ಖಂಡ್ ರಾಜ್ಯದ ನೋಂದಣಿ ಹೊಂದಿರುವ ಗ್ಯಾಸ್ ಟ್ಯಾಂಕರ್ 

ಹೊಸಪೇಟೆಯಿಂದ ಚಿತ್ರದುರ್ಗದ ಕಡೆಗೆ ಹೋಗುತಿತ್ತು. ಚಿತ್ರದುರ್ಗದಿಂದ ಕಡೆಯಿಂದ ಹೋಗುತ್ತಿದ್ದ ಹರ್ಯಾಣ ನೋಂದಣಿ ಸಂಖ್ಯೆ ಹೊಂದಿರುವ ಲಾರಿಯಲ್ಲಿ ಟೈರ್ ಗಳಿದ್ದವು. ಈ ಎರಡು 

ಲಾರಿಗಳ ನಡುವೆ ಮುಖಾಮುಖಿ ಡಿಕ್ಕಿಯಾಗಿ ಬೆಂಕಿ ಹೊತ್ತಿಕೊಂಡಿತು. ಆದ್ರೆ, ಸ್ಥಳೀಯರು ಹತ್ತಿರವೂ ಹೋಗಲು ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. ಅಷ್ಟು ಬೆಂಕಿ ಪ್ರಜ್ವಲಿಸುತಿತ್ತು.



ನೋಡನೋಡುತ್ತಿದ್ದಂತೆ ಬೆಂಕಿ ಕೆನ್ನಾಲಗಿ ಆವರಿಸಿಕೊಂಡಿತು. ಮೂರು ಗಂಟೆಗಳ ಕಾಲ ದಟ್ಟ ಹೊಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡಿತು. ಸತತ ಮೂರು ಗಂಟೆಗೂ ಹೆಚ್ಚು ಹೊತ್ತು ಅಗ್ನಿಶಾಮಕ ದಳ ಸಿಬ್ಬಂದಿ 

ಬೆಂಕಿ ನಂದಿಸಲು ಪ್ರಯಾಸ ಪಟ್ಟರು. ಗ್ಯಾಸ್ ಟ್ಯಾಂಕರ್ ನಲ್ಲಿ ಸುಟ್ಟು ಕರಕಲಾದ ಎರಡು ಮೃತದೇಹಗಳು ಸಿಕ್ಕರೆ, ಮತ್ತೊಂದು ಲಾರಿಯಲ್ಲಿ ಸುಟ್ಟುಕರಕಲಾದ ದೇಹ ಸಿಕ್ಕಿದೆ. 



ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿ ಅಭಿವೃದ್ಧಿ ನಡೆಯುತ್ತಿರುವ ಕಾರಣದಿಂದಾಗಿ ಅರ್ಧ ರಸ್ತೆಯನ್ನು ಮುಚ್ಚಲಾಗಿತ್ತು. ಆದ್ರೆ, ಲಾರಿ ಚಾಲಕರಿಗೆ ಇದು ಗೊತ್ತಾಗದ ಕಾರಣ ಹಾಗೂ ವೇಗವಾಗಿ ಚಲಿಸುತ್ತಿದ್ದರಿಂದ ಈ 

ದುರಂತ ಸಂಭವಿಸಿರಬಹುದು ಎಂದು ಪೊಲೀಸರು ಶಂಕಿಸಿದ್ದಾರೆ.


Conclusion:
Last Updated : Dec 26, 2019, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.