ETV Bharat / bharat

పుల్వామాలో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

author img

By

Published : Jun 2, 2020, 1:57 PM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారి నుంచి పెద్దఎత్తున ఆయుధ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

Pulwama
పుల్వామాలో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జిల్లాలోని అవంతిపొరా ప్రాంతంలోని సైమోలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

వారి వద్ద నుంచి భారీగా ఆయుధ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్​ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల వ్యక్తిగత వివరాలను సంస్థను గుర్తించినట్లు తెలిపారు.

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జిల్లాలోని అవంతిపొరా ప్రాంతంలోని సైమోలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

వారి వద్ద నుంచి భారీగా ఆయుధ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్​ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల వ్యక్తిగత వివరాలను సంస్థను గుర్తించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: మద్యం విక్రయాలపై ఇకనుంచి 'కొవిడ్​-19' సెస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.