ETV Bharat / bharat

'భూమి ఇస్తాం.. టీకా కేంద్రాలు నెలకొల్పండి'

author img

By

Published : May 12, 2021, 6:56 PM IST

వాక్సిన్​ ఉత్పత్తి కేంద్రాల్ని నెలకొల్పడానికి తమ ప్రభుత్వం భూమి ఇస్తుందని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Bengal
మమతా బెనర్జీ

కరోనా వాక్సిన్​ ఉత్పత్తి కేంద్రాల్ని నెలకొల్పడానికి భూమి ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

దేశంలో తగినంత టీకాలను ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న సంస్థలకు తగిన సామర్థ్యం లేదని.. విదేశీ సంస్థలను వ్యాక్సిన్​లను ఉత్పత్తి చేయడానికి అనుమతించాలని కోరారు. అంతేకాకుండా వ్యాక్సిన్​ల సరఫరా పారదర్శకంగా చేయాలని తెలిపారు.

కరోనా వాక్సిన్​ ఉత్పత్తి కేంద్రాల్ని నెలకొల్పడానికి భూమి ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

దేశంలో తగినంత టీకాలను ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న సంస్థలకు తగిన సామర్థ్యం లేదని.. విదేశీ సంస్థలను వ్యాక్సిన్​లను ఉత్పత్తి చేయడానికి అనుమతించాలని కోరారు. అంతేకాకుండా వ్యాక్సిన్​ల సరఫరా పారదర్శకంగా చేయాలని తెలిపారు.

ఇదీ చదవండి: టీకా విధానం రద్దు కోసం సుప్రీంకు బంగాల్​ సర్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.