ETV Bharat / bharat

మరో ఏడాది పాటు కేకే వేణుగోపాల్ పదవీ కాలం పొడిగింపు

author img

By

Published : Jun 28, 2021, 12:30 PM IST

Updated : Jun 28, 2021, 1:27 PM IST

అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలాన్ని మరోసారి పొడిగించింది కేంద్రం. ఈ మేరకు 2022 జూన్ 30 వరకు ఆయన ఏజీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

attorney general
మరో ఏడాది పాటు కేకే వేణుగోపాల్ పదవీ కాలం పొడిగింపు

అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలాన్ని 2022 జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆయన పదవీకాలాన్ని ఓ సంవత్సరం పొడిగించిన కేంద్రం.. మళ్లీ ఆయనను కొనసాగించేందుకే మొగ్గుచూపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

జులై 1 2017న వేణుగోపాల్‌ ఏజీగా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గి రాజీనామా చేసిన అనంతరం భారత 15వ అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించారు.

అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలాన్ని 2022 జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆయన పదవీకాలాన్ని ఓ సంవత్సరం పొడిగించిన కేంద్రం.. మళ్లీ ఆయనను కొనసాగించేందుకే మొగ్గుచూపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

జులై 1 2017న వేణుగోపాల్‌ ఏజీగా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గి రాజీనామా చేసిన అనంతరం భారత 15వ అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 28, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.