ETV Bharat / bharat

బంగాల్​కు మరో 71కేంద్ర సాయుధ బలగాలు

author img

By

Published : Apr 10, 2021, 9:09 PM IST

బంగాల్​లో ఉద్రిక్తల వేళ వెంటనే అదనంగా 71 కేంద్ర సాయుధ బృందాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. మిగిలిన నాలుగు దశల ఎన్నికలకు వారిని వినియోగించనున్నారు.

Amid poll-related violence, 71 more CAPF companies rushed to West Bengal
బంగాల్​కు మరో 71 కేంద్ర సాయుధ బలగాలు

బంగాల్​ ఎన్నికల్లో హింసాత్మక ఘటనల వేళ తక్షణమే మరో 71 కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రంలో మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎన్నికల సంఘం. మిగిలిన 4 దశల పోలింగ్ నిర్వహణకు వారిని వినియోగించనున్నారని అధికారులు తెలిపారు.

ఇటీవల బంగాల్ ఎన్నికల్లో తరచుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కూచ్​బెహార్​లో సీఐపీఎఫ్​ జవాన్లు శనివారం చేసిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

బంగాల్​ ఎన్నికల్లో హింసాత్మక ఘటనల వేళ తక్షణమే మరో 71 కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రంలో మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎన్నికల సంఘం. మిగిలిన 4 దశల పోలింగ్ నిర్వహణకు వారిని వినియోగించనున్నారని అధికారులు తెలిపారు.

ఇటీవల బంగాల్ ఎన్నికల్లో తరచుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కూచ్​బెహార్​లో సీఐపీఎఫ్​ జవాన్లు శనివారం చేసిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

అమిత్​ షా రాజీనామాకు దీదీ డిమాండ్​

'దీదీ.. హింసతో భాజపా విజయాన్ని అడ్డుకోలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.