ETV Bharat / bharat

పెళ్లి బస్సు బోల్తా.. ముగ్గురు మృతి

author img

By

Published : Feb 19, 2021, 5:35 AM IST

Updated : Feb 19, 2021, 8:57 PM IST

పెళ్లికి వెళ్తోన్న ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలో జరిగింది.

a private bus overturned
పెళ్లి బస్సు బోల్తా

కర్ణాటక తుమకూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

శంభెనహళ్లి గొల్లహరహట్టి గ్రామం నుంచి బుక్కపటన గ్రామానికి వెళ్తున్న క్రమంలో.. జిల్లాలోని శిర్​ తాలుక మెక్కెరహళ్లి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను తుమకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కర్ణాటక తుమకూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

శంభెనహళ్లి గొల్లహరహట్టి గ్రామం నుంచి బుక్కపటన గ్రామానికి వెళ్తున్న క్రమంలో.. జిల్లాలోని శిర్​ తాలుక మెక్కెరహళ్లి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను తుమకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష!

Last Updated : Feb 19, 2021, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.