ETV Bharat / bharat

ముంబయి​లో రూ.12.5 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

author img

By

Published : Feb 21, 2021, 10:08 PM IST

మహారాష్ట్ర ముంబయిలో మాదకద్రవ్యాలను స్మగ్లింగ్​ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నుంచి 12.5 కోట్ల రూపాయల విలువైన మెఫిడ్రోన్​(ఎండీ)ను స్వాధీనం చేసుకున్నారు.

A person has been arrested with 25 kgs of mephedrone
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చూపిస్తున్న పోలీసులు

మహారాష్ట్రలోని ముంబయిలో మరో డ్రగ్స్ రాకెట్​ బయటపడింది. డోంగ్రీ ప్రాంతంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 25 కేజీల మెఫిడ్రోన్​(ఎండీ) అనే డ్రగ్​ను నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ రూ.12.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రూ.5 లక్షల నగదును సైతం స్వాధీనం చేసుకున్నట్టు ముంబయి పోలీసులు వివరించారు.

A person has been arrested with 25 kgs of mephedrone
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చూపిస్తున్న పోలీసులు

మహారాష్ట్రలోని ముంబయిలో మరో డ్రగ్స్ రాకెట్​ బయటపడింది. డోంగ్రీ ప్రాంతంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 25 కేజీల మెఫిడ్రోన్​(ఎండీ) అనే డ్రగ్​ను నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ రూ.12.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రూ.5 లక్షల నగదును సైతం స్వాధీనం చేసుకున్నట్టు ముంబయి పోలీసులు వివరించారు.

A person has been arrested with 25 kgs of mephedrone
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చూపిస్తున్న పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.