మహారాష్ట్రలోని ముంబయిలో మరో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. డోంగ్రీ ప్రాంతంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 25 కేజీల మెఫిడ్రోన్(ఎండీ) అనే డ్రగ్ను నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ రూ.12.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రూ.5 లక్షల నగదును సైతం స్వాధీనం చేసుకున్నట్టు ముంబయి పోలీసులు వివరించారు.
![A person has been arrested with 25 kgs of mephedrone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10722184_gp.jpg)