ETV Bharat / bharat

కోర్టులో ఏడుగురు జడ్జిలు సహా 44 మందికి కరోనా - కర్కదూమా హైకోర్టు

దిల్లీలోని కడ్​కడ్​డూమా జిల్లా కోర్టులో కరోనా కలకలం రేపింది. ఏడుగురు జడ్జిలు, 37 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో వారందరిని ఐసోలేషన్​కు తరలించారు అధికారులు.

delhi karkadooma court
దిల్లీ కర్కదూమా కోర్టు
author img

By

Published : Apr 20, 2021, 5:19 PM IST

దిల్లీలోని కడ్​కడ్​డూమా జిల్లా కోర్టులో ఏడుగురు జడ్జిలు, 37 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో న్యాయమూర్తు​లను, సిబ్బందిని ఐసోలేషన్​కు తరలించారు అధికారులు.

ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసును విచారిస్తున్న అదనపు సెషన్స్​ జడ్జి అమితాబ్ రావత్​, ఎస్​కే మల్హోత్రా, మెట్రోపాలిటన్ జడ్జి అతుల్ కృష్ణా అగర్వాల్​, మేజిస్ట్రేట్ సలోని సింగ్.. తదితరులు ఉన్నారు.

దిల్లీలోని కడ్​కడ్​డూమా జిల్లా కోర్టులో ఏడుగురు జడ్జిలు, 37 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో న్యాయమూర్తు​లను, సిబ్బందిని ఐసోలేషన్​కు తరలించారు అధికారులు.

ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసును విచారిస్తున్న అదనపు సెషన్స్​ జడ్జి అమితాబ్ రావత్​, ఎస్​కే మల్హోత్రా, మెట్రోపాలిటన్ జడ్జి అతుల్ కృష్ణా అగర్వాల్​, మేజిస్ట్రేట్ సలోని సింగ్.. తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి : కరోనా దృష్ట్యా యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.