ETV Bharat / bharat

ఇంటి కప్పు కూలి ఐదుగురు మృతి

author img

By

Published : Apr 28, 2021, 2:27 PM IST

ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​లో జరిగింది.

house collapsed
మిర్జాపుర్, ఇంటి పైకప్పు

ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​లో విషాద ఘటన జరిగింది. కొత్వాలిలోని చోటీ గద్రీ ప్రాంతంలో ఓ ఇంటిపైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజమున 3 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు.

house collapsed
కూలిన ఇంటిపైకప్పు

ఉమాశంకర్, గదియా దంపతులతో సహా వారి ఇద్దరు తనయులు, ఓ కూతురు ఈ ఘటనలో మృతిచెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు. నిద్రలో ఉండగానే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

house collapsed
ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
house collapsed
మృతదేహాలను బయటకు తీస్తున్న సహాయక బృందాలు

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెతికితీశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

house collapsed
మీర్జాపుర్​లో కూలిన ఇంటి పైకప్పు

ఇదీ చదవండి:దుబాయ్, సింగపూర్‌ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు

ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​లో విషాద ఘటన జరిగింది. కొత్వాలిలోని చోటీ గద్రీ ప్రాంతంలో ఓ ఇంటిపైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజమున 3 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు.

house collapsed
కూలిన ఇంటిపైకప్పు

ఉమాశంకర్, గదియా దంపతులతో సహా వారి ఇద్దరు తనయులు, ఓ కూతురు ఈ ఘటనలో మృతిచెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు. నిద్రలో ఉండగానే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

house collapsed
ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
house collapsed
మృతదేహాలను బయటకు తీస్తున్న సహాయక బృందాలు

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెతికితీశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

house collapsed
మీర్జాపుర్​లో కూలిన ఇంటి పైకప్పు

ఇదీ చదవండి:దుబాయ్, సింగపూర్‌ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.