జమ్ముకశ్మీర్లోని(Jammu) పుల్వామా జిల్లాలో పేలుడు పదార్థాలను.. భద్రతా దళాలు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నాయి. భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా సోదాలు జరిపారు.

దాదాపు 5 కేజీల పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు.
ఇదీ చదవండి:పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు