ETV Bharat / bharat

జైలులో కాల్పులు- ముగ్గురు మృతి - యూపీ జైలులో కాల్పులు

యూపీ రగౌలీ జిల్లాలోని జైలులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

UP Jail
కాల్పులు, యూపీ జైలు
author img

By

Published : May 14, 2021, 1:53 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ రగౌలీ జిల్లా​ జైలులో జరిగిన ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతిచెందారు.

ఇదీ జరిగింది..

అధికారి వద్ద ఉన్న రివాల్వర్​ను దొంగిలించి.. ఓ ఖైదీ మరో ఇద్దరు ఖైదీలపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో ఆ ఖైదీపై పోలీసులు కాల్పులు జరిపినట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు త్రిపాఠి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'మహా'లో బ్లాక్​ ఫంగస్​ పంజా.. 52 మంది మృతి!

ఉత్తర్​ప్రదేశ్​ రగౌలీ జిల్లా​ జైలులో జరిగిన ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతిచెందారు.

ఇదీ జరిగింది..

అధికారి వద్ద ఉన్న రివాల్వర్​ను దొంగిలించి.. ఓ ఖైదీ మరో ఇద్దరు ఖైదీలపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో ఆ ఖైదీపై పోలీసులు కాల్పులు జరిపినట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు త్రిపాఠి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'మహా'లో బ్లాక్​ ఫంగస్​ పంజా.. 52 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.