ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఐఈడీ దాడి- ఓ జవాను మృతి

author img

By

Published : Nov 29, 2020, 8:10 AM IST

Updated : Nov 29, 2020, 8:34 AM IST

सुकमा में नक्सलियों ने IED ब्लास्ट किया. जिसमें CRPF 206 कोबरा बटालियन के 5 जवान घायल हो गए. फिलहाल सभी घायलों का इलाज जारी है.

cobra-battalion
సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఐఈడీ దాడి

08:03 November 29

సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఐఈడీ దాడి- ఓ జవాను మృతి

ఛత్తీస్‌గఢ్​లో సీఆర్​పీఎఫ్​ బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు. ఈ పేలుడులో కోబ్రా అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు మృతి చెందారు. ఐఈడీ పేలుడులో మరో 9 మంది కోబ్రా సిబ్బందికి గాయాలయ్యాయి.

సుక్మా జిల్లా తాడ్‌మెట్లలో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి బలగాలు. ఆ సమయంలో తాడ్‌మెట్ల సమీపంలోని అటవీప్రాంతంలో బలగాలపై ఐఈడీ దాడి చేశారు మావోయిస్టులు.

08:03 November 29

సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఐఈడీ దాడి- ఓ జవాను మృతి

ఛత్తీస్‌గఢ్​లో సీఆర్​పీఎఫ్​ బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు. ఈ పేలుడులో కోబ్రా అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు మృతి చెందారు. ఐఈడీ పేలుడులో మరో 9 మంది కోబ్రా సిబ్బందికి గాయాలయ్యాయి.

సుక్మా జిల్లా తాడ్‌మెట్లలో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి బలగాలు. ఆ సమయంలో తాడ్‌మెట్ల సమీపంలోని అటవీప్రాంతంలో బలగాలపై ఐఈడీ దాడి చేశారు మావోయిస్టులు.

Last Updated : Nov 29, 2020, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.