ETV Bharat / state

చెట్టుకు ఉరేసుకుని యువకుడు మృతి

author img

By

Published : Jul 6, 2020, 11:29 AM IST

రైల్వే కోడూరుకు చెందిన యువకుడు పొలాల్లోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చంద్రశేఖర్ గా పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

young man suicide
young man suicide

కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని పొలంలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వేకోడూరు.. లక్ష్మీనగర్​కు చెందిన బత్తల చంద్రశేఖర్ అనే యువకుడు ఓబులవారిపల్లి మండలంలోని పొలాల్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేస్త్రీ పని చేసే చంద్రశేఖర్ నిన్న సాయంత్రం నుంచి ఇంటికి రాలేదని అతని బంధువులు తెలిపారు. ఈ రోజు మృతి చెంది కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని పొలంలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వేకోడూరు.. లక్ష్మీనగర్​కు చెందిన బత్తల చంద్రశేఖర్ అనే యువకుడు ఓబులవారిపల్లి మండలంలోని పొలాల్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేస్త్రీ పని చేసే చంద్రశేఖర్ నిన్న సాయంత్రం నుంచి ఇంటికి రాలేదని అతని బంధువులు తెలిపారు. ఈ రోజు మృతి చెంది కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: రెండు పదవులు.. నాలుగు పేర్లు.. నెలాఖరులో మంత్రి వర్గ విస్తరణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.