ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది'

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ,ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి  ఆధ్వర్యంలో పులివెందుల మండలంలోని ప్రజా సమస్యలపై సదస్సు నిర్వహించారు. అధికారులతో చర్చించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొన్నారు.

author img

By

Published : Aug 15, 2019, 7:46 PM IST

ప్రజా సమస్యలపై సదస్సు
ప్రజా సమస్యలపై సదస్సు

కడప జిల్లా పులివెందుల మండలంలోని సమస్యలపై ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సదస్సు నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులతో చర్చించి అక్కడే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎంపీ చెప్పారు.

ప్రజా సమస్యలపై సదస్సు

కడప జిల్లా పులివెందుల మండలంలోని సమస్యలపై ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సదస్సు నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులతో చర్చించి అక్కడే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎంపీ చెప్పారు.

ఇదీ చదవండి

గవర్నర్ తేనీటి విందుకు సీఎం జగన్

Intro:యాంకర్, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం అధికారులు ఆలస్యంగా నిర్వహించారు. ఉదయం 10.55 గంటలకు జండా ఎగురవేశారు. స్థానిక టౌన్ హల్ ఆవరణములో ఈ వేడుకలను పురపాలక సంఘం అధికారులు జరుపుకున్నారు. నంద్యాల ఎంపీ. పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ హడావుడి లో కార్యాలయంలో జండా ఎగుర వేయడం మరిచారు. ఎట్టకేలకు ఉదయం 10..55 కు పురపాలక సంఘం ఇంజినీర్ వచ్చి జండా ఎగుర వేశారుBody:ఆలస్యంగాస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు Conclusion:8008573804,సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.