కడప జిల్లా రైల్వేకోడూరులో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పర్యటించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డితో కలిసి శాంతినగర్, రంగనాయకులపేట వీధులను పరిశీలించారు. స్థానిక పంచాయతీ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో క్రిమిసంహారక మందులను పిచికారి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి.