ఏపీ సహా దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లిఖితపూర్వకంగా చెప్పడం శోచనీయమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. ఇచ్చే ఆలోచన లేనప్పుడు భాజపా మేనిఫెస్టోలో ఎందుకు చేర్చారంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్కు ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉంటే... కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
హోదాపై మోదీ ప్రభుత్వ నిర్ణయం అన్యాయం: తులసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మోదీ ప్రభుత్వ నిర్ణయం అన్యాయమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు.
tulasi-reddy-
ఏపీ సహా దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లిఖితపూర్వకంగా చెప్పడం శోచనీయమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. ఇచ్చే ఆలోచన లేనప్పుడు భాజపా మేనిఫెస్టోలో ఎందుకు చేర్చారంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్కు ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉంటే... కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
Intro:tadikonda
Body:గుంటూరు జిల్లా మేడికొండ రైతులు నాటేందుకు సిద్ధమయ్యారు లేకపోవడంతో వర్షాలు లేకపోవడంతో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎదురుచూస్తున్నారు
Conclusion:7702888840
Body:గుంటూరు జిల్లా మేడికొండ రైతులు నాటేందుకు సిద్ధమయ్యారు లేకపోవడంతో వర్షాలు లేకపోవడంతో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎదురుచూస్తున్నారు
Conclusion:7702888840
Last Updated : Jun 25, 2019, 3:41 PM IST