ETV Bharat / state

సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ, ఓ వ్యక్తి మృతి

కడప జిల్లా బద్వేలులో ఫోన్ మాట్లాడుతూ, ప్రమాదానికి గురై ఓ ద్విచక్రవాహన దారుడు దుర్మరణం పాలైయ్యాడు.

author img

By

Published : Sep 2, 2019, 3:10 PM IST

కంటైనర్​ను ఢీ కొని యువకుడు మృతి
కంటైనర్​ను ఢీ కొని యువకుడు మృతి

కడప జిల్లా బద్వేలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ, ఓ యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు చారవాణిలో మాట్లాడుతు రోడ్డు దాటుతుండగా కంటైనర్ వాహనం ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిచెన్నూరు మండలం ఎస్టీ రామాపురం గ్రామానికి చెందిన ఉదయ్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:పోలీసుల నిర్లక్ష్యం... యువకుడి ఆత్మహత్య

కంటైనర్​ను ఢీ కొని యువకుడు మృతి

కడప జిల్లా బద్వేలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ, ఓ యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు చారవాణిలో మాట్లాడుతు రోడ్డు దాటుతుండగా కంటైనర్ వాహనం ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిచెన్నూరు మండలం ఎస్టీ రామాపురం గ్రామానికి చెందిన ఉదయ్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:పోలీసుల నిర్లక్ష్యం... యువకుడి ఆత్మహత్య

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం గణపతి ఇ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాలు, పలు ప్రధాన కూడళ్ళలో భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆచంట ,పెనుగొండ, పెనుమంట్ర తదితర చోట్ల వేడుకలు అట్టహాసంగా చేపట్టారు .పలువురు ప్రముఖులు ఆయన విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Body:arun


Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.