ETV Bharat / state

నేడు కడప జిల్లాలో ఎస్​ఈసీ నిమ్మగడ్డ పర్యటన రద్దు

author img

By

Published : Feb 7, 2021, 6:42 PM IST

Updated : Feb 8, 2021, 9:10 AM IST

ఇవాళ కడప జిల్లాలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ పర్యటన రద్దయింది. అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లు ఎస్​ఈసీ తెలిపారు.

sec nimmagadda kadapa tour
sec nimmagadda kadapa tour

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటించాల్సి ఉంది. అలాగే కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ పర్యటించాలని భావించారు. అయితే పలు కారణాల దృష్ట్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎస్​ఈసీ తెలిపారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటించాల్సి ఉంది. అలాగే కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ పర్యటించాలని భావించారు. అయితే పలు కారణాల దృష్ట్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎస్​ఈసీ తెలిపారు.

ఇదీ చదవండి:

ఓటు ద్వారా పంచాయతీలకు జవసత్వాలు వస్తాయి: ఎస్‌ఈసీ

Last Updated : Feb 8, 2021, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.