ETV Bharat / state

కడప రిమ్స్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

author img

By

Published : Jul 15, 2020, 12:01 PM IST

549 జీవోను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... కడప రిమ్స్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు.

sanitation workers agitation
కడప రిమ్స్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 16 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ… కడప రిమ్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు 16 వేల రూపాయలు జీతం ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో 549 జీవో విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ జీవోను అమలు చేయలేదని కార్మికులు ఆరోపించారు. వెంటనే జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 16 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ… కడప రిమ్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు 16 వేల రూపాయలు జీతం ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో 549 జీవో విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ జీవోను అమలు చేయలేదని కార్మికులు ఆరోపించారు. వెంటనే జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రెడ్​జోన్​గా రైల్వే కోడూరు నియోజకవర్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.