ETV Bharat / state

కరోనా కేసులు పెరుగుతున్న వేళ... ఇంత నిర్లక్ష్యమా?

author img

By

Published : Apr 1, 2020, 4:54 PM IST

కడప జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెబుతున్నా రహదారులపై రావడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

People wandering on roads in Kadapa district
కడప జిల్లాలో రోడ్లపై సంచరిస్తున్న ప్రజలు
కడప జిల్లాలో రోడ్లపై సంచరిస్తున్న ప్రజలు

కడప జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు రోడ్లపై సంచరిస్తుండడంపై పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి.

కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..?

కడప జిల్లాలో రోడ్లపై సంచరిస్తున్న ప్రజలు

కడప జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు రోడ్లపై సంచరిస్తుండడంపై పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి.

కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.