ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... విద్యార్థి మృతి

కడప జిల్లా బద్వేలులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో విద్యార్థి మృతి చెందాడు.

author img

By

Published : Oct 8, 2019, 12:57 PM IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... విద్యార్థి మృతి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... విద్యార్థి మృతి

కడప జిల్లా బద్వేలులో రోడ్డు ప్రమాదం జరిగింది. సాయి నిఖిల్ అనే డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. బద్వేల్​లోని భావనారాయణ నగర్​కు చెందిన ఈ విద్యార్థి దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. రోడ్డు దాటుతున్నప్పుడు నెల్లూరు నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు.

ఇదీ చదవండి:గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... విద్యార్థి మృతి

కడప జిల్లా బద్వేలులో రోడ్డు ప్రమాదం జరిగింది. సాయి నిఖిల్ అనే డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. బద్వేల్​లోని భావనారాయణ నగర్​కు చెందిన ఈ విద్యార్థి దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. రోడ్డు దాటుతున్నప్పుడు నెల్లూరు నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు.

ఇదీ చదవండి:గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి

Intro:AP_ONG_81_07_VINUTNA_DARNA_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కటిక వెంకటేశ్వర్లు అనే రైతు తన భూమిని కొంత కొంతమంది రాజకీయనాయకులు కబ్జా చేశారని మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నల్ల గుడ్డ పై కబ్జా కు సంబంధించిన విషయం తెలియపరుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తనకు నాకు న్యాయం చేయాలని ఆర్డీఓ శేషురెడ్డి కి విన్నవించుకున్నాడు. తనకున్న 34 ఎకరాల భూమిలో ఏకరంబావు ఆక్రమించిందే కాకుండా తననే బెదిరుస్తున్నారని తెలిపాడు.Body:నురసన.Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.