ETV Bharat / state

మైదుకూరులో మున్సిపల్​ కార్మికుల ఆందోళన

కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Jul 24, 2019, 1:02 PM IST

మున్సిపల్ కార్మికుల ధర్నా
మున్సిపల్ కార్మికుల ధర్నా

కడప జిల్లా మైదుకూరు పురపాలక కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. కనీస వేతనంగా 18వేల రూపాయలు చెల్లించాలని...వేతనాల నుంచి కోత పెట్టే ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాలను తమ ఖాతాల్లో జమ చేయాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు.

ఇది చూడండి: కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..!

మున్సిపల్ కార్మికుల ధర్నా

కడప జిల్లా మైదుకూరు పురపాలక కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. కనీస వేతనంగా 18వేల రూపాయలు చెల్లించాలని...వేతనాల నుంచి కోత పెట్టే ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాలను తమ ఖాతాల్లో జమ చేయాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు.

ఇది చూడండి: కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..!

Intro:108 సర్వీసెస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది తమ డిమాండ్ పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వారంతా వినతి పత్రాన్ని అందించారు తమ వేతన బకాయిలు చెల్లించాలని దినం చేశారు అలాగే తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలంటూ


Body:నరసన్నపేట


Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.