ETV Bharat / state

మమ్నల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: మృతుల కుటుంబ సభ్యులు

author img

By

Published : May 8, 2021, 5:59 PM IST

కడప జిల్లా పేలుళ్ల ఘటనలో తమ ఆత్మీయులు చనిపోయారని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు.

kadapa blast victim families
కడప పేలుళ్ల బాధిత కుటుంబాల ఆవేదన

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గు గనుల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వెంటనే సహాయం అందించి ఆదుకోవాలని మృతుల కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పేలుళ్లలో ఆత్మీయులను కోల్పోయామంటూ కన్నీరుమున్నీరయ్యారు. మామిళ్లపల్లి పేలుళ్ల ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గు గనుల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వెంటనే సహాయం అందించి ఆదుకోవాలని మృతుల కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పేలుళ్లలో ఆత్మీయులను కోల్పోయామంటూ కన్నీరుమున్నీరయ్యారు. మామిళ్లపల్లి పేలుళ్ల ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు.

ఇదీ చదవండి:

కడప పేలుడు ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ అన్బురాజన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.