ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్​ను సందర్శించిన జేసీ

పులివెందుల ఏరియా ఆసుపత్రి, జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లను జేసీ సాయికాంత్ వర్మ సందర్శించారు. కరోనా బాధితులను పరామర్శించిన ఆయన.. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : May 27, 2021, 11:00 PM IST

jc visits covid care centre
jc visits covid care centre

ధైర్యంతో ప్రతి ఒక్కరూ కొవిడ్​ను జయించాలని జేసీ సాయికాంత్ వర్మ అన్నారు. కడప జిల్లా పులివెందులలో ఉన్న ఏరియా ఆసుపత్రి, జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్​ను ఆయన సందర్శించారు. అక్కడ కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వెంటిలేటర్ చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని.. పులివెందులకు వెంటిలేటర్ సౌకర్యం కల్పించామన్నారు. వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.

ధైర్యంతో ప్రతి ఒక్కరూ కొవిడ్​ను జయించాలని జేసీ సాయికాంత్ వర్మ అన్నారు. కడప జిల్లా పులివెందులలో ఉన్న ఏరియా ఆసుపత్రి, జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్​ను ఆయన సందర్శించారు. అక్కడ కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వెంటిలేటర్ చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని.. పులివెందులకు వెంటిలేటర్ సౌకర్యం కల్పించామన్నారు. వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: కడప స్టీల్ ప్లాంట్​కు ప్రభుత్వం రూ.33.90కోట్లు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.