ETV Bharat / state

వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు

author img

By

Published : Nov 15, 2020, 11:56 AM IST

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలో వైకాపా కార్యకర్తలు ఇంటింటికీ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందినవారు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు కర్రలతో దాడికి పాల్పడ్డారు.

ysrcp activists
దాడిలో గాయపడిన వైకాపా కార్యకర్తలు

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలో వైకాపా కార్యకర్తలు ఇంటింటికీ పాదయాత్ర చేపట్టారు. ప్రజాసంకల్ప యాత్ర జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందినవారు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలో వైకాపా కార్యకర్తలు ఇంటింటికీ పాదయాత్ర చేపట్టారు. ప్రజాసంకల్ప యాత్ర జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందినవారు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

పిఠాపురంలో అగ్నిప్రమాదం.. ఆహుతైన 1200 కోళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.