ETV Bharat / state

గుడ్లు పంచిన వైకాపా నాయకుడు

author img

By

Published : Apr 28, 2020, 8:45 AM IST

కడప జిల్లా కమలాపురంలో వైకాపా నాయకుడు జాన్సన్ పేద ప్రజలకు కోడిగుడ్లను పంపిణీ చేశారు.3000 గుడ్లను ప్రజలకు అందించారు

eggs disributes by ycp leader in kada dst
eggs disributes by ycp leader in kada dst

కడపజిల్లా కమలాపురంలో వైకాపా నాయకుడు జాన్సన్ 3000 గుడ్లను పంపిణీ చేశారు. లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారికోసం తమకు తోచినంత సాయం చేసినట్లు జాన్సన్ తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు కోరారు.

కడపజిల్లా కమలాపురంలో వైకాపా నాయకుడు జాన్సన్ 3000 గుడ్లను పంపిణీ చేశారు. లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారికోసం తమకు తోచినంత సాయం చేసినట్లు జాన్సన్ తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు కోరారు.


ఇదీ చూడండి
వ్యాక్సిన్ లేకుండా కరోనాను ఎదుర్కోవడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.